Sarkar Live

Day: March 30, 2026

​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”
Hyderabad

​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని ఆమె శాసన మండలి వేదికగా నిలదీశారు. ​అమలుకు నోచుకోని ప్రధాన హామీలు ​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విజయశాంతి పలు అంశాలను ప్రస్తావించారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం,నెలకు రూ. 4,000 పెన్షన్ పంపిణీ,​ఆరోగ్యం & ఉపాధి: రూ. 10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం తదితర హామీలను ప్రస్తావించారు.​"ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది, అది శుభపరిణామమే. కానీ, రాష్ట్రం ...
Suspension | బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్! రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీకి పట్టు.. సభలో హైడ్రామా!
Hyderabad

Suspension | బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్! రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీకి పట్టు.. సభలో హైడ్రామా!

Telangana Legislative Council Members Suspension | హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా శాసనమండలి నుంచి ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారిగా సస్పెన్షన్.. చరిత్రలో నిలిచిపోయేలా! కాగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు పడటం ఇదే తొలిసారి. సభ్యుల సస్పెన్షన్‌కు నిరసగా బీఆర్‌ఎస్‌ ‌మండలి సభ్యులు చైర్మన్‌ ‌పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మండలి సభ్యులను మార్షల్స్ ‌బలవంతంగా లాక్కెళ్లారు. అక్రమ మైనింగ్‌ అం‌శంలో రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ ...
వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్  స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam
Special Stories

వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్ స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam

Rice mill Paddy Scam : హన్మకొండ జిల్లా పంథినిలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టాల్సిన అధికారులే.. మిల్లర్ల తరపున బాకా ఊదుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.​గణాంకాల ప్రకారం చూస్తే పరిస్థితి ఇలా ఉంది: ​వైష్ణవి రైస్ మిల్లు - ధాన్యం నిల్వల లెక్కల విశ్లేషణ అంశంవివరాలురైస్ మిల్లు పేరువైష్ణవి రైస్ మిల్లుప్రాంతంపంథిని, హన్మకొండ జిల్లాప్రభుత్వం కేటాయించిన ధాన్యం584.320 మెట్రిక్ టన్నులుఅప్పగించాల్సిన మొత్తం బియ్యం (CMR)393.310 మెట్రిక్ టన్నులు (సుమారు 14 ఏసీకేలు)ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరిన బియ్యం1 ఏసీకే (ACK) మాత్రమేమిల్లులో ఉండాల్సిన పెండింగ్ నిల్వ13 ఏసీకేల బియ్యం (భారీ వ్యత్యాసం)ఆరోపణలు ఎదుర్కొంటున...
‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!
Hyderabad

‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 'గోల్డ్ మ్యాన్ (Gold Man) ' సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు తేల్చారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ​ఐటీ విచారణలో తేలిన షాకింగ్ నిజాలు ​ సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో తయారు చేసి, వాటిపై పూత పూసినవని అధికారులు గుర్తించారు. 32 రకాల నకిలీ ఆభరణాలను ఆయన వాడుతున్నట్లు తేలింది.  బయటికి కోట్లాది రూపాయల విలువైన బంగారంగా కనిపించే ఆ నగలు, వాస్తవానికి కేవలం రూ. 3 లక్షల విలువ మాత్రమే చేస్తాయని అధికారులు నిర్ధారించారు. కేవలం ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారైనట్లు గుర్తించారు.బయటికి ధనవంతుడిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్‌ కి సొంత ఇల...
హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam

Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. ​"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం! దామెర మండలం ల్యాదల్ల​ గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది. "​వైష్ణవి "మిల్లులోనూ అదే బాట.. ​ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
error: Content is protected !!