Sarkar Live

Day: April 30, 2026

Rice Mill Scam | రూ. 3 కోట్ల ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు మాల్యా తండా రైస్ మిల్లులో కలకలం!
Special Stories

Rice Mill Scam | రూ. 3 కోట్ల ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు మాల్యా తండా రైస్ మిల్లులో కలకలం!

Maruti Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని మాల్యా తండాలో ఉన్న మారుతీ రైస్ మిల్లులో నిల్వ ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు రూ. 3 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మిల్లులో భద్రంగా ఉన్నాయా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ​సగానికి పైగా గల్లంతు? 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మారుతీ రైస్ మిల్లు యాజమాన్యం సుమారు 30 ఏసికే ల సీఎంఆర్ ప్రభుత్వానికి పెట్టాల్సి ఉంది. కానీ సదరు మిల్లులో 30 ఏసికెలకు సరిపడా ధాన్యం నిల్వలు లేవని, సగానికి పైగా నిల్వలు గల్లంతయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.3 కోట్ల ధాన్యంలో 1 కోటికి పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు మిల్లులోని ధాన్యం నిల్వలను చూస్తేనే అర్ధం అవుతుంది. ​​Rice Mill Scam | మిల్లులో తనిఖీలకు డిమాండ్ ​మారుతీ రైస్ మిల్లులో ప్రస్తుతం ఉన్న నిల్వలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచా...
error: Content is protected !!