Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా
Hydra : హైడ్రా మరోమారు తన పవర్ చూపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను కూడా హైడ్రా పాతింది.
Hydra Action : వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం
హైదరాబాద్ హఫీజ్ పేటలో గల 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతొ అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను బల్డోజర్ తో తొలగించి బోర్డు పెట్టారు. ఈ 17 ఎకరాల భూమి విలువ సుమారు 2 వేల కోట్లకుపైగా ఉటుందని తెలుస్తోంది. అయితే 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హైడ్రా ...




