Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?
Crime

Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు.  ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్‌పిఎఫ్‌తో పాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా స్టేషన్‌కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు. Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి? ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌ల...
Appointments | ఆ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట
State

Appointments | ఆ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట

Appointments for SGT posts : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊర‌ట‌నిచ్చింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)గా రాష్ట్ర ప్ర‌భుత్వం వీరిని నియ‌మిస్తోంది. 1,382 మంది ఈ పోస్టుల్లో భ‌ర్తీ అవుతున్నారు. తాజాగా వీరికి ప్ర‌భుత్వం అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్స్ జారీ చేసింది. పూర్తిగా ఒప్పంద ప్రాతిపదిక (contractual basis)న వీరి సేవ‌ల‌ను వినియోగించుకోనుంది. రూ. 31,040 వేతనంతో ఈ టీచ‌ర్లు పనిచేయనున్నారు. Appointments for SGT posts .. ఎట్ట‌కేల‌కు ప‌రిష్కారం DSC-2008 అభ్యర్థుల సమస్య 16 ఏళ్ల అనంతరం పరిష్కారమైంది. ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకోవ‌డంతో ఎస్జీటీ పోస్టుల్లో అభ్య‌ర్థులు అప్ప‌ట్లో నియామ‌కం పొంద‌లేక‌పోయారు. దీంతో ఇది వివాదాస్ప‌దంగా మారింది. అప్ప‌టి నుంచి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఎట్ట‌కేల‌కు సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మోక్షం క‌లిగింది. డీ...
Google to enhance traffic | హైద‌రాబాద్‌లో కొత్త టెక్నాల‌జీ.. గూగుల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్‌..
Technology, State

Google to enhance traffic | హైద‌రాబాద్‌లో కొత్త టెక్నాల‌జీ.. గూగుల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్‌..

Google to enhance traffic | హైద‌రాబాద్ న‌గ‌రం ట్రాఫిక్‌ను అత్యుధునిక టెక్నాల‌జీతో నియంత్రించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌క్కువ స‌మ‌యంలో కంట్రోల్ అయ్యేలా స‌రికొత్త సాంకేతిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టనుంది. గూగుల్ ఇండియాతో క‌లిసి ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కరించ‌నుంది. ఇందుకు క‌టింగ్ ఎడ్జ్ టెక్నాల‌జీ cutting-edge టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నారు. ఓ విప్ల‌వాత్మ‌క మార్పు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. Google Maps, AI, Drone సర్వైలెన్స్, Cloud Storage లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉప‌యోగించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గూగుల్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ను సందర్శించింది. గూగుల్ ప్రస్తుత ప్రాజెక్టులను పర్యవేక్షిస్త...
Indian Railways | రైల్వేశాఖ గుడ్ న్యూస్.. తెలంగాణ‌కు మ‌రిన్ని స్పెష‌ల్ ట్రైన్లు..
State

Indian Railways | రైల్వేశాఖ గుడ్ న్యూస్.. తెలంగాణ‌కు మ‌రిన్ని స్పెష‌ల్ ట్రైన్లు..

Indian Railways | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) కొత్త ట్రైన్ల‌కు శ్రీ‌కారం చుట్టింది. వారాంత అధిక ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక రైళ్ల‌ను కేటాయించింది. ముఖ్యంగా చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli)-శ్రీ‌కాకుళం రోడ్డు(Srikakulam Road)- చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ ట్రైన్లు న‌డ‌పాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణ‌యించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. వీటి ద్వారా ప్ర‌యాణికుల‌కు అధిక ప్ర‌యోజ‌నం క‌లిగించేలా రైల్వే శాఖ ప్లాన్ చేసింది. Indian Railways Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ట్రైన్ నంబర్ 07025 (చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్) ప్రయాణ ప్రారంభ సమయం: ఫిబ్రవరి 21న రాత్రి 9:15 గంటలకు గమ్యస్థానం చేరుకునే సమయం: ఫిబ్రవరి 22న ఉదయం 12:15 గంటలకు మొత్తం ప్రయాణ వ్యవధి: సుమారు 15 గంటలు ట్రైన్ నంబర్ 07026 (శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి) ప్రయాణ ప్ర...
Prayagraj | మహా కుంభ మేళాలో ఆల్‌టైం రికార్డ్‌..
Technology

Prayagraj | మహా కుంభ మేళాలో ఆల్‌టైం రికార్డ్‌..

అమెరికా, ర‌ష్యా జ‌నాభాను దాటిన భ‌క్తుల సంఖ్య‌ Maha kumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళా ఆల్‌లైం రికార్డు న‌మోదు చేసుకుంది. 12ఏళ్లకు ఒక‌సారి వ‌చ్చే కుంభ‌మేలాలో త్రివేణి సంగ‌మంలో పుణ్య‌స్నానాలు నిత్యం యాత్రికులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు సంద‌ర్శించార‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్ల‌డించింది. ఇది ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య ప్ర‌పంచ చరిత్రలో అతిపెద్ద సామూహిక మాన‌వ‌ స‌మ్మేళ‌నంగా నిలుస్తుందని తెలిపింది. భారత్‌, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ భ‌క్తుల‌ సంఖ్య దాటేసిందని పేర్కొంది. యూఎస్‌ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా (34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌ణంకాల‌ ప్రకారం ఈ శుక్ర...
error: Content is protected !!