Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
JEE Main Admit Card 2025 | జేఈఈ అడ్మిట్ కార్డ్.. బిగ్ అప్‌డేట్‌
Career

JEE Main Admit Card 2025 | జేఈఈ అడ్మిట్ కార్డ్.. బిగ్ అప్‌డేట్‌

JEE Main Admit Card 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు జతీయ పరీక్షా సంస్థ (NTA) సన్న‌ద్ధ‌మైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి కీలక సమాచారం ఉంటుంది. ముఖ్యమైన తేదీలు సెషన్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా సెషన్ 1 పరీక్ష తేదీలు: 2025 జనవరి 22 నుంచి 30 వరకు సెషన్ 2 పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 1 నుంచి 8 వరకు JEE Main Admit Card 2025 : అడ్మిట్ కార్డ్‌లో ఉండే సమాచారం అడ్మిట్ కార్...
Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు
State

Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు

Amravati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎల‌క్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి ముంద‌డుగు ప‌డింది. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) పేరుతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. క‌ర్నూలు జిల్లాలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపించ‌నుండ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 1,200 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో ఈ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ పార్క్ (Electric vehicle park) ఏర్పాటు కానుంది. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే.. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ( Karnool Orvakal Mobility Valley) లో విద్యుత్ వాహన పరిశ్రమల‌కు అవసరమైన అన్ని సౌక‌ర్యాల‌ను కల్పించ‌నున్నారు. ఈ ఈవీ ( (EV) పార్క్‌లో సాంకేతిక పరిశోధన (R&D) కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబోరేటరీలు, ప్రముఖ తయ...
Mahakumbh Mela 2025 :  మహా కుంభమేళా వెళ్లే భక్తులకు చక్కని అవకాశం IRCTC సరికొత్త టూర్..
Trending

Mahakumbh Mela 2025 : మహా కుంభమేళా వెళ్లే భక్తులకు చక్కని అవకాశం IRCTC సరికొత్త టూర్..

Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్స‌వం సంగమం మహాకుంభ మేళాకు కోట్లాది సంఖ్య‌లో భక్తులు వ‌స్తున్నారు. దేశ‌విదేశాల నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప‌విత్ర‌స్నానం ఆచ‌రించి త‌రిస్తున్నారు. ఇప్పటికే ఏడు కోట్ల మంది స్నానాలు చేసినట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భ‌క్తులు కుంభ మేళాకు వెళ్తుండ‌డంతో రైళ్ల‌లో రద్దీ పెరిగింది. ఈ క్ర‌మంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రా బాద్ నుంచి ప్రయాగ్ రాజ్‌(Prayagraj)కు ప్రత్యేక రైలును ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు కొన‌సాగే యాత్రా స్పెషల్ ప్యాకేజీ ఇది. వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ప్ర‌యాగ్‌రాజ్ మ‌హా కుంభమేళా(Mahakumbh Mela 2025)కు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఈ రైలు 22న మ‌ళ్లీ ఇక్క‌డికి చేరుకుంటుంది. వారం రో...
Chiranjeevi : మెగాస్టార్- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఆఖరు మూవీకి 32 ఏళ్లు…
Cinema, State

Chiranjeevi : మెగాస్టార్- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఆఖరు మూవీకి 32 ఏళ్లు…

Megastar Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి రారాజుగా వెలుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 90 వ దశకంలో ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ థియేటర్లకి ఎగబడే వారు. అలాంటి క్రేజ్ ని మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. మెగాస్టార్ డాన్సులు, ఫైట్లతో ఆడియన్స్ పిచ్చెక్కిపోయేవారు. ఇంటర్వెల్లో కూడా సీట్లలోనే కూర్చునేవారంటే మెగాస్టార్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఉర్రూతలూగించిన ముఠామేస్త్రీ చిరంజీవి, కోదండ రామిరెడ్డి (Kodandarami Reddy ) కాంబినేషన్ లో ఖైదీ, రాక్షసుడు, అభిలాష, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, విజేత ఇలా దాదాపు 22 సినిమాలు వచ్చి అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. 1993 జనవరి 17న వీరి కాంబినేషన్లో ముఠామేస్త్రి (Muta mestri) సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఉర్రూతలూ...
TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్
State

TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్

ఆ ఆరుగురిని దోపిడీ ముఠాగా పేర్కొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తిప్పుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్ TG News : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ సోదరులతోపాటు మరో నలుగురిని అలీబాబా అరడజన్ దొంగలతో కేటీఆర్ పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో ఆరుగురు కూడిన దొంగల ముఠా తిరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలల్లో వసూళ్లు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ ముఠాను ఏర్పాటు చేసాడని అన్నారు. ఈ ముఠా కంపెనీల్లో వసూళ్లు చేయడమే కాకుండా కబ్జాలతో పాటు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్...
error: Content is protected !!