Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా  కూల్చివేత‌లు
State

Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేత‌లు

Demolitions in Hyderabad | గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు జ‌రుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ (Endowment Department) భూములు అక్ర‌మ‌ణ‌కు గురి కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో కూల్చివేతల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతలు చేప‌డుతున్నారు. . అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్ర‌మ‌ణ‌కు గురైనట్లు రాష్ట్ర‌ దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. భారీగా పోలీసు బందోబ‌స్తు రూ.400 కోట్లు విలువైన‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్ర‌మించిన‌ట్లు పెద్ద ఎత్తున‌ ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కబ్జాదారుల‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన అధికారులు పొక్లెయిన్‌తో అక్రమంగా ...
Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా
State

Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా

Sankranti festival Kites : సంక్రాంతి సంద‌ర్భంగా ఎగుర‌వేసే గాలిప‌టాల‌ (Kites )పై హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆంక్ష‌లు విధించారు. పంతగులు ఎగుర‌వేసే సమ‌యంలో డీజే వినియోగంపై దృష్టి పెట్టారు. ఈ మేర‌కు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి.ఆనంద్ (CV Amand) ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 14న జరిగే సంక్రాంతి వేడుకల సందర్భంగా నగరంలోని రహదారులపై పతంగులు ఎగరవేయ‌డం, డీజేలు పెట్ట‌డం పూర్తిగా నిషేధించారు. ఇత‌ర ప్రాంతాల్లో కొన్ని ప‌రిమితులు విధించారు. కఠిన చర్యలు త‌ప్ప‌వు.. పరిశ్రమల ప్రాంతాల్లో సాధార‌ణంగా ప‌గ‌లు 75 డెసిబెల్స్, రాత్రుళ్లు 70 డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్ద స్థాయి అనుమతి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో ప‌గ‌లు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ వరకు మాత్రమే ప‌రిమితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు (Kites) ఎగరేసే సమయంలో టెర్రస్‌లపై DJల వినియోగం విపరీతంగా ఉం...
Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..
National

Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..

Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్ర‌య‌ణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జ‌న‌వ‌రి 9 నాడే ప్రారంభించ‌డానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 110 సంవత్స‌రాల క్రితం 1915లో మహా...
Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?
State

Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?

Pushpa 2 Reloaded : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లుఅర్జున్ (Allu Arjun). ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప-2తో నటుడిగా మరొక మెట్టు ఎక్కారు. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన పుష్ప-2 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇంతకుముందు వచ్చిన పుష్ప-1 మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ మూవీ అంతకంటే రెట్టింపు హిట్ అయింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఓ లెవల్లో ఉండడంతో ఈసారి కూడా అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొదట డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీని ఒకటే పార్ట్ గా తీయాలనుకున్నారు. కానీ ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో స్టోరీ డిమాండ్ మేరకు రెండు పార్ట్ లుగా మారింది. దీంతో అల్లు అర్జున్ దాదాపు ఐదు సంవత్సరాలు తన సమయాన్ని ఈ మూవీకే కేటాయించాల్సి వచ్చింది. కాగా ఈ మూవీ బ...
Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే
Trending

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో (డిసెంబర్-జనవరి మధ్య) వ‌స్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశికు సమాంతరంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే.. ప్రతి నెలా చంద్రమాసంలో కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ వచ్చే ఏకాదశి తిథులు విశేషంగా భావించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అత్యంత పవిత్రమైన నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10 (శుక్రవారం) వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు భక్తులు విశేష పూజలు, ఉపవాసం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందుతారు. పౌరాణిక ప్రాముఖ్యత. రాసురుని కథ కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలు, సాధువులను హింసిస్తూ భయాందో...
error: Content is protected !!