Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ
State, Hyderabad

Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్), ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ), డి రామ్ బాబు (సిటిసి), ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్), విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్), నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా), ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా), రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్), దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ), గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్), వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్), రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట), నేతాజీ చిర్రా (SHO రెయిన్...
రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids
Crime

రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids

ACB Raids in Jagtial district : జగిత్యాల జిల్లాలో అవినీతి కేసు కలకలం సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న భద్రు నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ బుధవారం జగిత్యాల జిల్లా రవాణా అధికారి బానోత్ భద్రు నాయక్‌ను అతని కార్యాలయంలో అరెస్టు చేసింది. ఆయన తన ప్రైవేట్ డ్రైవర్ బానోత్ అరవింద్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. కేసు నమోదు చేయకుండా ఉండటానికి, అతని ప్రొక్లయినర్ వాహనానికి జరిమానా విధించకుండా ఉండటానికి మరియు ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌లను విడుదల చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు లంచం డిమాండ్ చేశారు. అరవింద్ వద్ద నుండి రూ.22,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రసాయన పరీక్షలో అరవింద్ కుడి చేతి వేళ్లు సానుకూల ఫలితాలను ఇచ్చాయని, నాయక్...
ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్‌లో జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్‌లోడ్ చేయడానికి ఏఈఈ మ‌హ్మ‌ద్ ఫ‌యాజ్‌ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండ‌గా అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డ...
Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?
National

Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?

Uttarkashi Floods | ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై ఒక్క‌సారిగా వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 10 మంది జవాన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయ‌ని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. ఎస్‌డీఆర్ఎఫ్‌ ‌రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్‌, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌ (Uttarkashi Tragedy)పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ‌ధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జ...
ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌
Business

ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

PIB Fact Check on ATM | ఏటీఎంల‌లో రూ.500 నోట్ల సరఫరాపై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఏటీఎంలు రూ.100, రూ.200 నోట్లతో పాటు రూ.500 నోట్లను కూడా పంపిణీ చేస్తూనే ఉంటాయని ప్రభుత్వం మంగళవారం పునరుద్ఘాటించింది. రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రజల లావాదేవీల డిమాండ్లను సులభతరం చేయడానికి కావలసిన డినామినేషన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తో సంప్రదించి ప్రభుత్వం ఒక నిర్దిష్ట డినామినేషన్ నోట్ల ముద్రణను నిర్ణయిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. "ప్రజలకు తరచుగా ఉపయోగించే నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రయత్నంలో భాగంగా, 'ATMల ద్వారా రూ. 100, రూ. 200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల పంపిణీ' అనే సర్క్యులర్‌ను ఏప్రిల్ 28, 2025న జారీ చేసినట్లు RBI తెలియజేసింది, అన్ని బ్...
error: Content is protected !!