Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025
State, warangal

సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025

కాళేశ్వరం పుష్కరాల్లో ఆకట్టుకుంటున్న టెంట్ సిటీ Saraswathi Pushkaralu 2025 | సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం (Kaleshwaram) లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కొన్ని నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) మార్గనిర్దేశంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్లకు సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వారం పాటు మూడు షిఫ్టుల్లో 100 మంది కార్మికులు శ్రమించి అధునాతన వసతులతో కూడిన 40 అద్దె గదులను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ బస చేసిన వారి సౌకర్యార్థం డైనింగ్ హాల్, ప్రత్యేక ఫుడ్ కోర్టును అందుబాటులోకి తెచ్చారు. 200 మంది సేద తీరేలా ప్రత్యేకంగా డార్మిటరీని కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వార్తలు, ప్...
Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..
World

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం.. భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా బాక్ కాట్ టర్కీ (Boycott Turkey) నినాదంతో టర్కీ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. Boycott Turkey : దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే ట్రెండ్ దిల్లీలోని ITO వద్ద చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ CTI నాయకత్వంలో తుర్కియే (turkiye) , అజర్‌బైజాన్‌ (Azerbaijan) లకు వ్యతిరే...
Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
State

Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు

Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు. 16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన శాల ను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలు, తెలుసుకున్నారు. మ్యూజియం వద్ద రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోటోలు దిగారు. అనంతరం పిల్లలమర్రి మహా వృక్షం సందర్శించారు. Miss World...
Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్
State

Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్

Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.శుక్రవారం, మే 16న ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు విద్యుత్ శాఖ ఈ విషయం గురించి వివరించింది. 2034 – 2035 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లు ఉండవచ్చని అంచనా వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రం (Data Centers )గా మారుతున్న దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మ...
SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..
State

SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..

SCR | వేస‌వి సెలవుల్లో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేరకు చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli) – విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam) మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మే 17న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి నుంచి విశాఖ‌ప‌ట్నంకు(07441) రైలు బ‌య‌ల్దేర‌నుంది. మే 18న రాత్రి 11 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి చ‌ర్ల‌ప‌ల్లికి(07442) రైలు బ‌య‌ల్దేర‌నుంది. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో 3ఏసీ, 3ఏసీ(ఎకాన‌మీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. SCR : హైదరాబాద్ నుండి కలబురగికి ప్రత్యేక రైళ్లు ఉర్స్-ఎ-హజ్రత్ ఖ్వాజా బందన్ నవాజ్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి కలబురగి (Gulbarga) మధ్య ప్రత్యేక అన్ రిజర్వ్డ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకట...
error: Content is protected !!