Sarkar Live

Business

IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం
Business

IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం

IBS admissions : ఐసీఎఫ్ఏఐ (ICFAI) యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని బిజినెస్ స్కూల్ (IBS)లో అడ్మిష‌న్ల ప్రాసెస్ ప్రారంభ‌మైంది. ఎంబీఏ /పీజీపీఎం (MBA/PGPM) ప్రోగ్రామ్స్‌లో 2025 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల (IBS admissions ) కోసం ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 24 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని క్యాంప‌స్‌లో ఇది కొన‌సాగ‌నుంది. ఎంపిక విధానంలో మార్పులు ఏమింటే… దేశంలోని ఐదు ప్ర‌ముఖ బిజినెస్ స్కూల్స్‌లో IBS ఒక‌టి. ఇది వృత్తిపర, పరిశోధన ఆధారిత బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందించ‌డంలో పేరు గాంచింది. ఈ సంవత్సరం IBS తమ ఎంపిక విధానంలో ఒక కీలక మార్పు చేసింది. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహించే ఈ విద్యాసంస్థ కొత్త‌గా మైక్రో ప్ర‌జెంటేష‌న్ అనే ఎంపిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని వ‌ల్ల ప్ర‌తి విద్యార్ఙికీ వ్య‌క్త‌గ‌తంగా త‌మ ఆలోచ‌న‌లను చ‌క్క‌గా వ్య‌క్తీక‌రించే మంచి అవ‌కాశం ల‌భిస్తుంది....
ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?
Business

ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?

ATM cash withdrawal : మీరు డ‌బ్బు డ్రా చేసుకునేందుకు ATMలను ఉపయోగిస్తుంటే, ఈ తాజా వార్త మీరు తెలుసుకోవాల్సిందే.. ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని దాటినప్పుడు బ్యాంకులు వసూలు చేసే గరిష్ట రుసుము, ATM ఇంటర్‌చేంజ్ రుసుమును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తోంది. ఆంగ్ల‌మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఇక‌పై బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు డ్రా చేసుకునేట‌పుడు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఛార్జీల పెరుగుదలతో బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు తీసుకోవడానికి వారి స్వంత జేబుల నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ATM cash withdrawal చార్జీలు ఐదు ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గరిష్ట నగదు లావాదేవీ రుసుమును ప్రస్తుత స్థాయి అయిన ప్రతి లావాదేవీకి రూ.21 నుంచి రూ.22కి పెంచాలని సిఫార్సు చేసింది. చెల్లింపుల నియంత్రణ స...
Rupee hits record low | ప‌డిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..
Business

Rupee hits record low | ప‌డిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..

Rupee hits record low : ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ బ‌ల‌హీన‌ప‌డింది. డాలర్ (US dollar)తో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 67 పైసలు క్షీణించి 87.29 స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కెనడా, మెక్సికో, చైనా దేశాలపై సుంకాలను విధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితిRupee hits record low.. ప్రధాన కారణాలు ఏమిటి?రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్న‌ది?Indian Rupee to Dollar : రూపాయి ప‌త‌నం.. ఆర్థిక రంగంపై ప్రభావంప్ర‌వాస భార‌తీయుల‌కు లాభ‌దాయకంభవిష్యత్తులో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితి సోమవారం రూపాయి...
Startups | స్టార్టప్‌ల‌కు భారీ పెట్టుబడులు.. వారం రోజుల్లో 2 వేల కోట్లు
Business

Startups | స్టార్టప్‌ల‌కు భారీ పెట్టుబడులు.. వారం రోజుల్లో 2 వేల కోట్లు

Startups in India | భార‌తదేశంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి. వీటిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ధాన కంపెనీలు సైతం అమితాస‌క్తి చూపుతున్నాయి. గ‌త వారం స‌మ‌కూరిన నిధులే ఇందుకు నిద‌ర్శ‌నం. మొత్తం 30 స్టార్టప్‌లు కలిపి 240.85 మిలియన్ డాలర్లు (సుమారు 2000 కోట్లు) సమీకరించాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. వీటిలో ఐదు గ్రోత్-స్టేజ్ పెట్టుబడులు కాగా 20 ఎర్లీ-స్టేజ్ రౌండ్లు ఉన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పాట్నా వంటి నగరాల్లో ఈ పెట్టుబడులు స‌మ‌కూరాయి. ముందంజలో బెంగళూరు స్టార్టప్ నిధుల సేకరణలో బెంగళూరు (Bengalur) మరోసారి ముందంజలో ఉంది. గత వారం మొత్తం 12 ఒప్పందాలు ఈ నగరంలో కుదిరాయి. ఇక్క‌డి స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ ప్రాధాన్యం లభించడానికి పలు కారణాలున్నాయి. బెంగ‌ళూరును భారతదేశ ఐటీ, స్టార్టప్ హబ్‌గా పిలుస్తారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, యూనికార్న...
Union Budget 2025 | గుడ్ న్యూస్..  రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌
Business

Union Budget 2025 | గుడ్ న్యూస్.. రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌

Union Budget 2025 : మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు, ఉద్యోగుల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభ‌వార్త చెప్పారు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు పార్ల‌మెంటులో వార్షిక‌ బ‌డ్జెట్ (Union Budget 2025) ప్ర‌వేశ‌పెట్టిన ఆమె ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆశ‌లు నెర‌వేర్చిన కేంద్రం ఇన్‌కం ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ వ‌స్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిర్మ‌లా సీతారామ‌న్ వరుసగా ఎనిమిదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండ‌గా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. చివ‌ర‌కు వారి ఆశ‌లు నెర‌వేరాయి. Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి క...
error: Content is protected !!