Sarkar Live

Business

Rupee rises : బ‌ల‌ప‌డిన రూపాయి విలువ‌… ఎంతంటే..
Business

Rupee rises : బ‌ల‌ప‌డిన రూపాయి విలువ‌… ఎంతంటే..

Rupee rises : రూపాయి (Rupee) మార‌క విలువ పెరిగింది. ఈ రోజు ఉద‌యం ట్రేడింగ్‌లో వృద్ధి చెందింది. అమెరిక‌న్ డాల‌ర్ (US dollar)తో పోల్చితే బ‌ల‌ప‌డింది. ప్ర‌ధానంగా దేశీయ‌ ఈక్విటీల ప్ర‌భావం, అమెరిక‌న్ క‌రెన్సీ ఇండెక్స్ (American currency index) నిగ్ర‌హం వ‌ల్ల ఇది సాధ్య‌మైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. Rupee rises : ఎంతంటే… అమెరిక‌న్ డాల‌ర్‌తో పోల్చితే భార‌తీయ రూపాయి విలువ 18 పైస‌లు బ‌ల‌ప‌డింది. 86.26 వద్ద స్థిరంగా ఉంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజ్‌లో రూపాయి 86.31 వద్ద ప్రారంభమై, డాలర్‌తో పోల్చితే 86.26 వద్ద చేరింది. ఇది గత ముగింపు స్థాయి క‌న్నా ఇది 18 పైసలు ఎక్కువ‌. రూపాయి బలపాటుకు కారణాలు ఫారెక్స్ (Forex) నిపుణుల ప్రకారం బలహీనమైన ముడి చమురు ధరలు (crude oil prices), దేశీయ మార్కెట్ల ధనాత్మక ప్రభావం రూపాయి మార‌క విలువ వృద్ధికి దోహ‌ద‌ప‌డ్డాయి. విదేశీ నిధుల భారీ నిష్క్రమణలు కార‌ణ‌మ...
Amazon | తెలంగాణలో అమెజాన్ రూ. 60,000 కోట్ల పెట్టుబ‌డులు
Business

Amazon | తెలంగాణలో అమెజాన్ రూ. 60,000 కోట్ల పెట్టుబ‌డులు

Amazon Web Services in Telangana : తెలంగాణలో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను విస్త‌రించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. రూ.60,000 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తోంది. ఈ విష‌యాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్నాం: AWS వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక దినోత్సవంలో ఏడ‌బ్ల్యూఎస్ (Amazon Web Services) వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె (Michael Punke), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu)తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబ‌డులు, సాంకేతిక రంగంలో అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లపై చ‌ర్చించి ఒప్పందాల‌ను కుదుర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌పంచ ఆర్థిక దినోత్స‌వం వేదిక‌గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె కీ...
Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
State, Business

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌
Business

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ చీఫ్ హమీద్ రషీద్ తెలిపారు. 6.6 శాతం ప్రణాళికాబద్ధమైన వార్షిక‌ వృద్ధి రేటుతో మరోసారి దూసుకెళ్ల‌నుంద‌ని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 (WESP) అనే యునైటెడ్ నేషన్స్ ప్రతిష్టాత్మక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఆయ‌న ఈ మేర‌కు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ నివేదిక ప్రకారం 2025లో భారత జీడీపీ మరింత వేగంగా 6.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేసే అంశాలు భారతదేశం గురించి WESP నివేదిక కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవేమిటంటే.. ఎగుమతుల రంగం: ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తుల లాంటి కీల‌క రంగాల్లో ఎగుమ‌తుల వృద్ధి భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వస్థ‌ను బ‌లోపేతం చేయ‌డ...
error: Content is protected !!