Sarkar Live

Business

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Business

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్‌లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది. ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వర...
Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..
Business

Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..

Gold rates : హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold rates) ఆకాశాన్ని (skyrocketed ) అంటాయి. వారం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి చివరి రోజుల్లోనే పలు సార్లు ఆల్ టైమ్ హైరికార్డులను బ్రేక్ (broke all-time high records multiple times) చేసిన రేట్లు ఏప్రిల్ 1 నాటికి మరింత పెరిగాయి. 22 క్యారెట్ బంగారం ధర రూ. 85,100 కు, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840 కు చేరింది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ ధర రూ. 850, 24 క్యారెట్ ధర రూ. 930 పెరిగాయి. మార్చి 31 నాటికి 22 క్యారెట్ ధర రూ. 84,250, 24 క్యారెట్ ధర రూ. 91,910 గా ఉండగా వాటిని మళ్లీ అధిగ‌మించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే.. మార్చి 26 నాటికి 22 క్యారెట్ బంగారం ధర రూ. 81,950, 24 క్యారెట్ బంగారం రూ. 89,400 ఉండగా, ఒక్క వారం రోజుల్లోనే 2.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 78,000 ఉం...
Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..
Business

Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..

Gold Rate Today : ఈరోజు మార్చి 28 శుక్రవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,000 పైన, 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,400 పైన ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర రూ.450 పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.1,01,900 స్థాయిలో ఉంది. ఈరోజు బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకోండి. వెండి రేటు (Silver Rate Today) మార్చి 28, 2025న వెండి ధర కిలోకు రూ.1,01,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర తగ్గుదల కనిపించింది. దిల్లీ-ముంబైలో బంగారం ధర శుక్రవారం, మార్చి 28, 2025న, దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 90,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.81,960గా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,850గా ఉంది. Gold Rate : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు.. Gold Ra...
error: Content is protected !!