Sarkar Live

Business

Google lays off | ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న గూగుల్‌.. కార‌ణం ఇదే..
Business, Career

Google lays off | ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న గూగుల్‌.. కార‌ణం ఇదే..

Google lays off : టెక్ రంగాన్ని ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. త‌న ప్లాట్‌ఫాం, డివైజ్‌ల‌లో (platforms and devices division) ప‌నిచేసే వంద‌లాది ఉద్యోగుల (hundreds of employees)ను తొల‌గిస్తోంది. వీరిలో ఆన్‌డ్రాయిడ్ (Android ) సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పిక్స‌ల్ (Pixel ) ఫోన్ల రూపకల్పన, క్రోమ్ (Chrome) బ్రౌజర్ నిర్వహణ వంటి కీలక ప్రాజెక్టులపై పనిచేసే సాంకేతిక నిపుణులు ఉన్నారు. అయితే.. గూగుల్ ఈ తొలగింపులను చాలా వ్యూహాత్మ‌కంగా చేప‌డుతోంది. గత సంవత్సరం జరిగిన విభాగాల విలీనానికి (merger) కొనసాగింపుగా తీసుకుంద‌ని తెలుస్తోంది. Google lays off : ఇప్ప‌టికే కొంద‌రికి స్వ‌చ్ఛంద ఉద్వాస‌న‌ గూగుల్ ఈ విభాగంలోని ఉద్యోగులకు 2025 జనవరిలో స్వచ్ఛందంగా రిటైర్మెంట్ (voluntary exit programme) ఆఫర్ చేసింది. సంస్థ మరింత సమర్థంగా పని చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని స్...
Gold Price Record | రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు..
Business

Gold Price Record | రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు..

Gold Price Record Levels : వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 10) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇది బంగారం కొనుగోలు చేసే మధ్య తరగతి ప్రజలకు పెద్ద షాక్‌గా మారింది. ఉదయం 6 గంటల సమయంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నాలుగు గంటల లోపే ఎగబాకి రికార్డు స్థాయి (Gold Rate Today)కి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా ₹2,940 పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో పెరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారం ధర పెరగడంతో పాటు వెండి ధర (Silver Price Increase) కూడా అదే స్థాయిలో ఎగబాకింది. కిలో వెండి ధర ₹2,000 పెరిగి ₹95,000కి చేరుకుంది. Gold Price Record Levels : నగరాల వారీగా ఇలా.. హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ. 85,600, 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ. 93,380 బెంగళూరు: 22 క్యారెట్ల – రూ. 85,600, 24 క్యారెట్ల – రూ. 93,380 ఢిల్లీ: 22 క్యారెట్ల – రూ. 85,750,...
RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..
Business

RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..

RBI slashed interest rate : ఆర్‌బీఐ (RBI) ఓ శుభ‌వార్త చెప్పింది. వడ్డీ రేటును మ‌రోసారి త‌గ్గిస్తున్న‌ట్టు (RBI slashed key interest rate) వెల్ల‌డించింది. ఆర్‌బీఐ ఇలా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇది వరుసగా రెండోసారి. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రిపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. దీంతో హోం లోన్, వాహ‌న‌ లోన్, కార్పొరేట్ లోన్లపై వడ్డీ తక్కువ అవుతుంది. వడ్డీ రేటు అంటే ఏమిటి? వడ్డీ రేటు అనేది RBI ద్వారా బ్యాంకులకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ. దీన్ని 'రిపో రేట్' అని పిలుస్తారు. బ్యాంకులు ఈ వడ్డీ రేటుతో RBI నుంచి డబ్బులు అప్పు తీసుకుంటాయి. రిపో రేట్ (Repo rate) తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో ఈ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది.దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra )మాట్లాడుతూ 'మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ నిర్...
Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Business

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్‌లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది. ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వర...
Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
error: Content is protected !!