Sarkar Live

Business

India imports Russian oil : రష్యా నుంచి భార‌త్‌కు భారీగా ముడి చమురు.. ఏ స్థాయిలో తెలుసా?
Business

India imports Russian oil : రష్యా నుంచి భార‌త్‌కు భారీగా ముడి చమురు.. ఏ స్థాయిలో తెలుసా?

India imports Russian oil : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా భార‌త్ (India) పేరుగాంచింది. ఎక్కువ స్థాయి దిగుమ‌తిదారు (importing nation)గా గుర్తింపు పొందింది. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russian) దాడి చేసిన మూడో సంవ‌త్స‌రంలో ఆ దేశం నుంచి భార‌త్ 49 బిలియన్ యూరోలు విలువైన ముడి చమురును కొనుగోలు చేసిందని తాజా నివేదిక‌ల ద్వారా వెల్ల‌డైంది. Russian oil : మధ్యప్రాచ్య దేశాల నుండి రష్యాకు మార్పు ప్ర‌ధానంగా ముడి చమురును మిడిల్ ఈస్ట్ (Middle East) దేశాల నుంచి భార‌త్‌ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అయితే 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా (Russian) దాడి చేసిన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. రష్యా ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభించడమే ఇందుకు కార‌ణం. ఎక్కువ దిగుమ‌తుల‌కు కార‌ణం ఏమిటంటే.. రష్యా చమురు (Russian ...
Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..
Business

Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..

Sensex and Nifty tumbled : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) ఉదయం ప్రారంభంలోనే గణనీయంగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో తీవ్రమైన పతనం, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) భారీ విక్రయాలు, అలాగే అమెరికా ప్రభుత్వం విధించబోయే కొత్త టారిఫ్‌ల (US tariffs)పై ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాల‌ని తెలుస్తోంది. సెన్సెక్స్ 567 పాయింట్ల క్షీణత.. నిఫ్టీ 188 పాయింట్ల నష్టం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) ప్రధాన సూచీ సెన్సెక్స్ 567.62 పాయింట్లు తగ్గి 74,743.44 వద్ద ట్రేడ్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ 188.4 పాయింట్లు నష్టపోయి 22,607.50కి పడిపోయింది. Sensex and Nifty : న‌ష్టోయిందెవ‌రు.. లాభ‌ప‌డ్డ‌దెవ‌రు? సెన్సెక్స్‌లో ఉన్న ప్రధాన షేర్లలో HCL టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, TCS, ICICI బ్యాంక్...
Salaries in India | భార‌త్‌లో జీతాల స‌గ‌టు పెరుగుద‌ల 9.2%.. ఎందుకంటే..
Business

Salaries in India | భార‌త్‌లో జీతాల స‌గ‌టు పెరుగుద‌ల 9.2%.. ఎందుకంటే..

Salaries in India : భార‌త‌దేశంలోని ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు 2025లో సగటున 9.2 శాతం పెరుగుతాయట‌! 2024లో 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల. ముఖ్యంగా తయారీ రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs)లో వేత‌నాల్లో ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని 'సాలరీ ఇన్‌క్రీస్ అండ్ టర్నోవర్ సర్వే 2024-25 ఇండియా' బుధ‌వారం వెల్ల‌డించిన నివేదిక‌లో పేర్కొంది. 2022లో కంపెనీలు 'గ్రేట్ రిజిగ్నేషన్' ప్రభావంతో 10.6 శాతం జీతాల పెరుగుదల ఉండ‌గా, అప్పటి నుంచి తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. 2025లో 9.2 మాత్ర‌మే వేత‌నాల పెరుగుద‌ల ఉంటుంద‌ని నివేదిక చెబుతోంది. 45 పరిశ్రమల్లోని 1,400కి పైగా కంపెనీల డేటాను అధ్య‌య‌నం అనంత‌రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. Salaries in India : కార‌ణాలు.. ప్ర‌భావం వేత‌నాల పెరుగుదల ( Salaries Hike ) అనేది పరిశ్రమల వారీగా వేరుగా ఉంటాయని నివేదిక చెబుతోంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమొబైల్...
IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం
Business

IBS admissions | బిజినెస్ స్కూల్‌లో ప్ర‌వేశాలు షురూ.. ఈసారి కొత్త విధానం

IBS admissions : ఐసీఎఫ్ఏఐ (ICFAI) యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని బిజినెస్ స్కూల్ (IBS)లో అడ్మిష‌న్ల ప్రాసెస్ ప్రారంభ‌మైంది. ఎంబీఏ /పీజీపీఎం (MBA/PGPM) ప్రోగ్రామ్స్‌లో 2025 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల (IBS admissions ) కోసం ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 24 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని క్యాంప‌స్‌లో ఇది కొన‌సాగ‌నుంది. ఎంపిక విధానంలో మార్పులు ఏమింటే… దేశంలోని ఐదు ప్ర‌ముఖ బిజినెస్ స్కూల్స్‌లో IBS ఒక‌టి. ఇది వృత్తిపర, పరిశోధన ఆధారిత బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందించ‌డంలో పేరు గాంచింది. ఈ సంవత్సరం IBS తమ ఎంపిక విధానంలో ఒక కీలక మార్పు చేసింది. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహించే ఈ విద్యాసంస్థ కొత్త‌గా మైక్రో ప్ర‌జెంటేష‌న్ అనే ఎంపిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని వ‌ల్ల ప్ర‌తి విద్యార్ఙికీ వ్య‌క్త‌గ‌తంగా త‌మ ఆలోచ‌న‌లను చ‌క్క‌గా వ్య‌క్తీక‌రించే మంచి అవ‌కాశం ల‌భిస్తుంది....
ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?
Business

ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?

ATM cash withdrawal : మీరు డ‌బ్బు డ్రా చేసుకునేందుకు ATMలను ఉపయోగిస్తుంటే, ఈ తాజా వార్త మీరు తెలుసుకోవాల్సిందే.. ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని దాటినప్పుడు బ్యాంకులు వసూలు చేసే గరిష్ట రుసుము, ATM ఇంటర్‌చేంజ్ రుసుమును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తోంది. ఆంగ్ల‌మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఇక‌పై బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు డ్రా చేసుకునేట‌పుడు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఛార్జీల పెరుగుదలతో బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు తీసుకోవడానికి వారి స్వంత జేబుల నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ATM cash withdrawal చార్జీలు ఐదు ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గరిష్ట నగదు లావాదేవీ రుసుమును ప్రస్తుత స్థాయి అయిన ప్రతి లావాదేవీకి రూ.21 నుంచి రూ.22కి పెంచాలని సిఫార్సు చేసింది. చెల్లింపుల నియంత్రణ స...
error: Content is protected !!