Sarkar Live

Cinema

OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..
Cinema

OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..

OTT : వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లే వచ్చాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ లలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కొన్ని ఈ ఏడాది రాబోతున్నాయి. OTT లోకి ఫ్యామిటీ మాన్ 3 అందులో మొదటి వరుసలో ఉన్నది ఫ్యామిలీ మ్యాన్ (family man). ఉగ్రవాదుల దాడి నేపద్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మనోజ్ బాజ్ పాయి నటన, వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి కొనసాగింపుగానే సీజన్ 2 (familyman-2) వచ్చి మొదటి సీజన్ కంటే ఎక్కువ హిట్ గా నిలిచింది. సమంత (samantha) చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్లో థ్రిల్ ను కలిగించాయి. ఇప్పుడు సీజన్ 3(familyman -3) రాబోతుంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ ట్వీట్ చేశారు. తేదీ ప్రకటించలేదు కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ రో...
Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’
Cinema

Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’

విజయ్ సేతుపతి( Vijay sethupathi )కి తెలుగు, తమిళంలో ఉన్న క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాత్ర నచ్చితే విలన్ గా కూడా చేసి మెప్పిస్తుంటాడు. పాత్ర చిన్నదా పెద్దదా ఆలోచించడు. నచ్చితే చేయడమే..ఇటీవలే విడుదల -2 (Vidudhala -2) మూవీలో తన నటనకి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే. వెట్రిమారన్ (Vetrimaran)డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మంచి నటుడనే పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కి కమర్షియల్ గా ఆయన రేంజ్ లో ఒక పెద్ద స్టార్ కి ఉన్న కలెక్షన్స్ మాత్రం లేవు. తన 50 వ సినిమాగా మంచి కంటెంట్ తో వచ్చిన మహారాజ (Maharaja) మూవీ సూపర్ సక్సెస్ అయింది. మంచి కంటెంట్ కు విజయ్ సేతుపతి (Vijay sethupathi ) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని డబ్ చేసి చైనా లో విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకుల...
Game Changer : ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన గేమ్ చేంజర్
Cinema

Game Changer : ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన గేమ్ చేంజర్

Tollywood News : తమిళంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా, భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి కాసుల వర్షం కురిపిస్తుంటాయి. కానీ ఆయన నేరుగా తెలుగులో మొదటి సారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం గేమ్ చేంజర్ (Game Changer). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 10న గ్రాండ్ గా విడుదలవుతోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొదటి నుండి ఈ మూవీ పై నెగిటివిటీ తో ఉన్న ఫ్యాన్స్ ట్రైలర్ వచ్చాక ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ (Ram Charan) స్క్రీన్ ప్రజెన్స్, శంకర్ (shankar) మార్క్ మూవీపై అంచనాలను పెంచేసింది. చరణ్ ఆర్ ఆర్ ఆర్ (RRR) తర్వాత వస్తున్న మూవీ కావడం తో ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ శంకర్ గత చిత్రం భారతీయుడు -2 (Bharatheeyudu-2) అట్టర్ ప్లాప్ కావడంతో కాస్త టెన్షన్ పడ్డా...
Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..
Cinema

Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..

CM Revanth Reddy On Benefit shows | హైదరాబాద్: ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం అలాంటి బెనిఫిట్ ఫోలకు అనుమతించబోదని, తెలుగు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్‌ స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించార...
MT Vasudevan Nair : లెజెండరీ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత‌
Cinema

MT Vasudevan Nair : లెజెండరీ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత‌

MT Vasudevan Nair | మలయాళ సాహిత్య రంగం ఒక దిగ్గ‌జ ర‌చ‌యిత‌ను కోల్పోయింది.. సుప్రసిద్ధ సాహితీవేత్త MT వాసుదేవన్ నాయర్ అనారోగ్య సమస్యలతో కోజికోడ్‌లోని ఒక ఆసుపత్రిలో గ‌త రాత్రి క‌న్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా, వాసుదేవన్ తన అసమానమైన సృజనతో సాహిత్య ప్రపంచాన్ని అలంకరించారు నాయర్. మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన ఆయన..తను ప్రవేశించిన ప్రతి రంగంలో ఉన్నతంగా రాణించారు. అతని రచనలు మలయాళ భాష‌కు ప్రపంచ స్థాయి కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చాయి. రాండమూజం వంటి దిగ్గజ రచనల రచయిత, MT వాసుదేవన్ సాహిత్య ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయే వారసత్వాన్ని మిగిల్చారు. "అలలు తీరాన్ని చేరుకుంటున్న‌ట్లు" ఆయన రచన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. MT వాసుదేవన్ నాయర్ (91) గత 11 రోజులుగా గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌రు. ఈక్ర‌మంలో మూత్రపిండాలు, గుండె పనితీరు క్షీణించ‌డంతో ...
error: Content is protected !!