Sarkar Live

Cinema

Vishvambhara | నాగ్ అశ్విన్ విశ్వంభరకి వర్క్ చేస్తున్నాడా..?
Cinema

Vishvambhara | నాగ్ అశ్విన్ విశ్వంభరకి వర్క్ చేస్తున్నాడా..?

చిరు -వశిష్ట (chiru- vashishta) కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా వస్తున్న మూవీ విశ్వంభర (Vishvambhara). ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ అవ్వనుండగా గేమ్ చేంజర్ మూవీ లైన్లోకి వచ్చింది. ఈ మూవీతో విశ్వంబర వేసవికి వాయిదా పడింది. ఇక ఈ ప్రాజెక్టు విషయానికొస్తే రోజుకో రూమర్ వినిపిస్తోంది. మొన్నటివరకు ఈ మూవీ వీఎఫ్ఎక్స్ విషయంలో చిరు (Megastar Chiranjeevi) వినాయక్ ని (vv vinayak) రంగంలోకి దించాడని తెలిసింది. ఆ మధ్య విశ్వంభర మూవీ గ్లింప్స్ ని విడుదల చేయగా దాంట్లో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ నాసిరకంగా ఉందని, క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. దీనిపై చిరు సీరియస్ గానే తీసుకున్నారు. ఈరోజుల్లో వస్తున్న సినిమాలను ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి వీఎఫ్ ఎక్స్ విషయంలో...
Chiranjeevi : చిరు మూవీకి రాక్ స్టార్ మ్యూజిక్…?
Cinema

Chiranjeevi : చిరు మూవీకి రాక్ స్టార్ మ్యూజిక్…?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక కల. తను ఇచ్చే మ్యూజిక్ లో మెగాస్టార్ స్టెప్పులు వేస్తే చాలు అనుకుంటారు. మెగాస్టార్ కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా చక్రవర్తి మ్యూజిక్ ఇచ్చేవారు. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఖైదీ, యమకింకరుడు,జేబుదొంగ, చక్రవర్తి,వేట,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, అడవి దొంగ, జేబుదొంగ,మంచి దొంగ ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అప్పటికి చక్రవర్తి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మెగాస్టార్ సినిమాలకు వర్క్ చేయడం కూడా సినిమాలు హిట్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. ఇళయ రాజా కాంబినేషన్ లో.. తర్వాత ఇళయరాజా, మెగాస్టార్ కాంబినేషన్లో కూడా అనేక సినిమాలు వచ్చి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ రాక్షసుడు సినిమాలోని పాటలు ఫేవరెట్ గా అందరూ చెబుతుంటారు....
Khaidi 2 | ఖైదీ 2 లో ఆమె హీరోయినా…అదిరిపోతుంది..
Cinema

Khaidi 2 | ఖైదీ 2 లో ఆమె హీరోయినా…అదిరిపోతుంది..

ఐదు సంవత్సరాల క్రితం లోకేష్ కనకరాజు (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) హీరోగా వచ్చిన ఖైదీ (Khaidi 2) మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. కార్తీ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలిపోయిన ఈ మూవీ చూసిన వాళ్లందరూ దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ మూవీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయేలా తెరకెక్కించారు. అంతలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ను రాసుకొని తెర పైకి తీసుకొచ్చారు. ఖైదీ మూవీతోనే లోకేష్ కనకరాజు అనే డైరెక్టర్ పేరు అందరికీ తెలిసింది. తను తర్వాత తీసిన సినిమాలు కూడా అంతే భారీ విజయాలను అందుకున్నాయి. విక్రమ్, లియో, మాస్టర్ లాంటి సినిమాలతో కోలీవుడ్లో లోకేష్ కనకరాజు పేరు మార్మోగిపోయింది. తన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఆ మూవీ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. ఒక సినిమాలోని క్యారెక్టర్ లను మరొక స...
Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు
Cinema

Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు

Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మ‌రోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయ‌న‌కు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వ‌ర్మ రిప్ల‌య్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు. Ram Gopal Varma పై న‌మోదైన కేసు ఏమిటి? వర్మ తన 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట...
Thandel Trailer | తండేల్ ట్రైలర్ ఆగయా..
Cinema

Thandel Trailer | తండేల్ ట్రైలర్ ఆగయా..

Thandel Trailer Released | అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ తండేల్ (Thandel). కార్తికేయ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి (chandhu mondeti) డైరెక్షన్లో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai pallavi) హీరో,హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటివరకు విడుదలైన మూడు సాంగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వారు వింటేజ్ దేవిశ్రీ ని(DSP ) చూస్తున్నామంటున్నారు. అంతలా డీఎస్పీ మ్యూజిక్ ఉంది. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ (Thandel Trailer ) సాయి పల్లవి డైలాగ్ తో మొదలవుతుంది. 'రాజు.. ఊర్లో అందరూ ఏటెటో మాట్లాడుకుంటున్నార్రా…'అని సాయి పల్లవి అనగానే 'మన గురించి మాట్లాడుతార్రు అంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే ' అని నాగచైతన్య డైల...
error: Content is protected !!