Sarkar Live

Cinema

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్
Cinema, Viral

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్

Stone Pelting Outside Allu Arjun House | హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీతో పేరుతో కొంద‌రు దుండగులు దాడి చేశారు. కొంద‌రు వ్య‌క్తులు జూబ్లీహిల్స్ నివాసంపై రాళ్లు, టమోటాలు విసిరి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంటి లోపల ఉన్న పూల కుండీలు కూడా దెబ్బతినడంతో గందరగోళం నెలకొంది.రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బృందం నినాదాలు చేసింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో వారు వ్యక్తిగత సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సినిమా హాల్‌లో ప్రీమియర్ షోకి వచ్చిన సమయంలో తొక్కిసలాట కార‌ణంగా మరణించిన 35 ఏళ్ల మహిళ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నటుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేకపోవడం గమనార్హం....
Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్
Cinema

Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్

Dhop Lyrical Song | జనవరి 10 న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ (Game Changer 2025) మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా కియరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే అనేక రకాల ఈవెంట్ లు నిర్వహించింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే గేమ్ ఛేంజర్ నుండి దోప్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో సగం ఇంగ్లీష్ తోపాటు సగం తెలుగు లిరిక్స్ ఉండడం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ () తనదైన శైలిలో కంపోజ్ చేయడం మెగా అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను మెప్పించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Game Changer 2025 ఇప్పటికే కొన్ని రోజుల క్రితం విడుదలైన "నానా హైరానా","జరగండి జరగండి", "రా మచ్చ" సాంగ్ లు రికార్డులు క్రియేట్ చ...
Allu Arjun Press meet | నాపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
Cinema

Allu Arjun Press meet | నాపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..

Allu Arjun Press meet | ఇటీవల పుష్ప 2 : ది రూల్ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శల నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషాద సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు, తొక్కిసలాట పూర్తిగా ప్రమాదవశాత్తుగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషాదంలో బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. " బాధిత కుటుంబానికి జరిగినదంతా నిజంగా హృదయ విదారకమైన‌దని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా చెప్పాడు. "నేను ప్రతీ కొన్ని గంటలకోసారి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాను. నాకూ ఆ బాలుడి వ‌య‌స్సు ఉన్న కొడుకు ఉన్నాడు. పరిస్థితి తీవ్రత నాకు తెలుసు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే అల్లు అర్జున్ మీడియా స‌మావేశంలో వివిధ రాజకీయ ప్రముఖుల విమర్శలకు ప్రతిస్పందించారు. "నా గురించి చాలా తప్పుడు వి...
CM Fire On Allu Arjun | అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?
Cinema

CM Fire On Allu Arjun | అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?

CM Revanth Reddy Fire On Allu Arjun : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కు రావద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ఘటనలో ఆయన బాధ్యత మరిచిపోయి వ్యవహరించారని అన్నారు. సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్, సినిమా యూనిట్ కు పోలీసులు సమాచారమిచ్చారని చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా అల్లు అర్జున్ సంధ్య (Sandhya theater )థియేటర్ కు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా థియేటర్ కు అల్లు అర్జున్ (Allu Arjun) తన కారులో రోడ్డు షోలో భాగంగా అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లడంతో ఆయనను చూసేందుకు అభిమానులు సంధ్యా ధియేటర్ కు భారీగా వచ్చారని తెలిపారు. థియేటర్ లో గేటు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే రేవత తన కొడుకు శ్రీతేజ్ ను...
Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..
Cinema

Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..

Darshanam Mogilaiah : టాలీవుడ్ సినిమా బలగం ఫేమ్, ప్రముఖ జాన‌ప‌ద క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్య ఇక లేరు. దీర్ఘ‌కాలిక అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగిల‌య్య చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స చేయించుకొనేందుకు చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో మొగిల‌య్య‌కు ద‌ర్శ‌కుడు వేణు, ఆయ‌న టీమ్ అండ‌గా నిలిచింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. దీంతో వైద్యం చేయించుకుంటున్న మొగిల‌య్య నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అందిస్తున్న క్ర‌మంలోనే క‌న్నుమూసారు. Balagam Mogilaiah పాపులారిటీ.. మొగిలయ్య ‘కిన్నెర’ క‌ళాకారుడిగా గుర్తింపు పొందారు. అంతరించుకుపోతున్న ఈ క‌ళ‌ను కాపాడుకోవాల‌నే ఆయ‌న తాప‌త్రాయ‌ప‌డ్డారు. బ‌ల‌గం సినిమా(Balagma Movie ) తో ఆయ‌న బ‌హు ప్రా...
error: Content is protected !!