Sarkar Live

Crime

Sunny Yadav | యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీ యాద‌వ్ అరెస్ట్..!
Crime

Sunny Yadav | యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీ యాద‌వ్ అరెస్ట్..!

Bhayya Sunny Yadav : యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, బైక్‌ రైడర్‌ బయ్యా సన్నీ యాద‌వ్‌ను నేష‌నల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(NIA) అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు అత‌డు వెళ్లి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే చెన్నై విమాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ టూర్ వివరాలను ఎన్ఐఏ అధికారులు సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, కొన్నాళ్ల క్రితం బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్ల కేసులో యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ బయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లపై మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్‌ పోలీసు స్టేషన్‌లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది. విచారణలో భాగంగా సన్నీ యాదవ్‌ విదేశాల్లో ఉన్నట్లు నాడు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్‌ వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్‌ దేశంలోకి వెళ్లినట్లు పోల...
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్టు – Kunjam Hidma Arrested
Crime

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్టు – Kunjam Hidma Arrested

Kunjam Hidma Arrested | ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గ‌ల‌ అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ అట‌వీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సంద‌ర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్‌), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్న‌ట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయ‌గా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా (Kunjam Hidma) వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్‌పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియ...
ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..
Crime

ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..

ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్‌ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివ‌ర‌కు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్...
ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్
Crime

ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్

ACB Raids | భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణను ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.2వేల గజాలు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణ ను ఆశ్రయించాడు. ఇందుకోసం స‌ద‌రు స‌బ్ రిజిస్ట్రార్ రూ. 50వేలు డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పి.వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ వెంకటేశ్వర రావు ద్వారా రూ.30 వేలు ఇస్తుండగా గా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు (ACB Raids) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత 9 నెలల క్రితమే స...
ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..
Crime

ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..

ACB Raids in Telangana | ఏసీబీ అధికారులు అక్రమార్కల భరతం పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు లంచావతారులను పట్టుకున్న ఏసీబీ (Telangana ACB) తాజాగా శనివారం మరో ఇద్దరు అవినీతి అధికారులను అరెస్టు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్ట పీఎస్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు. అయితే ఎస్ఐ కె.శంకర్ ఫిర్యాదుదారుడి వాహనం, DJ సిస్టమ్ ను తిరిగి ఇచ్చేందుకు గాను ఫిర్యాదుదారుడి నుంచి ₹15,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు తర్వాత డీజేకు సంబంధించిన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదైన వ్యక్తి నుంచి ఎస్సై శంకర్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో ...
error: Content is protected !!