Sarkar Live

Crime

Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు
Crime

Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు

Chinese Manja హైదరాబాద్‌ : సంక్రాంతి స‌మీపిస్తుండ‌డంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా గాలిప‌టాలు ఎగుర‌వేస్తూ కేరింత‌లు కొడుతుంటారు. ప‌ట్టాణాలు, ప‌ల్లెల్లో ఎక్క‌డ చూసినా ఆకాశంలో రంగురంగుల‌ ప‌తంగులు క‌నువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవ‌ల కాలంలో గాలిప‌టాల‌కు చైనా మాంజా ఉప‌యోగిస్తుండ‌డంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించాయి. చైనా మాంజాపై ప్ర‌భుత్వం ఎప్ప‌టినుంచో నిషేధం విధించిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. Chinese Manja seized : అయితే పిల్ల‌ల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైద‌రాబాద్ పోలీసులు స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్‌ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియ...
Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?
Crime

Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?

Nimisha Priya: యెమ‌న్‌లో ప‌నిచేస్తున్న కేరళ న‌ర్సు నిమిషా ప్రియాకు మ‌ర‌ణ శిక్ష ప‌డింది. 2017లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో అక్క‌డి కోర్టు ఇటీవ‌ల‌ దీన్ని విధించ‌గా తాజాగా ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదం తెలిపారు. పూర్వప‌రాలు ఏమిటంటే.. నిమిషా ప్రియా 2011లో తన కుటుంబంతో కలిసి యెమెన్ వెళ్లింది. సనా అనే ప్రాంతంలో ఆమె ఒక క్లినిక్ నడిపేది. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానిక భాగస్వామిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని తన క్లినిక్‌లో బిజినెస్ పార్ట్‌న‌ర్‌గా చేర్చుకుంది. కొన్నాళ్ల తర్వాత నిమిషాను మహదీ వేధించడం ప్రారంభించాడు. వ్యాపారానికి సంబంధించిన డబ్బు బలవంతంగా తీసుకోవడం, ఆమె పాస్‌పోర్టు లాక్కోవ‌డం లాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో నిమిషా పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ సరైన స్పందన లభించలేదు. చివ‌ర‌కు Nim...
Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు
Crime

Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు

Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపుల‌కు భార్యాభ‌ర్త‌లు బ‌లి అయ్యారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేసుకొని పిల్ల‌ల‌ను అనాథ‌లు చేశారు. పది రోజుల వ్య‌వ‌ధిలోనే దంప‌తులిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. వారం వారం చెల్లింపులతో క‌ష్టాలు భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన బానోత్‌ దేవందర్‌ (37), చందన (32) అదే గ్రామంలో కూలి ప‌ని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాల‌ని దిన‌స‌రి వేత‌నంతో వీరికి కుటుంబ పోష‌ణ భార‌మైంది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు క‌ట్టాల్సి ఉండ‌గా, కొన్ని రోజుల త‌ర్వాత చెల్లింపులు వీరికి క‌ష్ట‌త‌ర‌మైంది. ఒక‌రి త...
Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..
Crime

Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..

ఒకరు ఉరి వేసుకోగా, మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పొలీస్ శాఖలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు TG Police : ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య (Police Constables )కు పాల్పడ్డారు. ఒకరేమో మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, మరొకరేమో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరిరువురు ఈ రోజు ఉదయం వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్చారం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ క్వార్టర్స్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చనిపోగా అతని భార్య తోపాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం...
Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
error: Content is protected !!