Sarkar Live

Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు
World, Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు

ఉన్న‌త చదువులు, బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్తున్న తెలుగు యువ‌కులు త‌ర‌చూ అనేక దుర్ఘ‌ట‌న (Tragic incident)ల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుప‌డ‌తామ‌ని దేశం కాని దేశానికి వెళ్తున్న త‌మ బిడ్డ‌లు విగ‌త‌జీవులుగా మార‌డంతో వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైద‌రాబాద్‌కు చెందిన ఒక యువ‌కుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఐర్లాండ్‌లో గుంటూరు యువ‌కులు ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గ‌వ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...
Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..
Crime

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..

Hyderabad : ఆక‌లితో అల‌మ‌టించిందామె. క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఒక పూట‌ తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు.. ఎవ‌రినైనా డ‌బ్బులు అడ‌గాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వ‌రో అనేది అనుమానమే. దీంతో మాన‌సికంగా కుంగిపోయిన ఆమె ఆక‌లిని త‌ట్టుకోలేక అస్వ‌స్థ‌త‌కు గురైంది. చివ‌ర‌కు నిద్ర‌లోనే తుది శ్వాస విడిచింది. త‌ల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్ల‌కు తోచ‌లేదు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు ఆ అమాయ‌క పిల్ల‌లు. తొమ్మ‌ది రోజుల‌పాటు ఆక‌లితో అల‌మ‌టిస్తూ త‌ల్లి శ‌వంతోనే ఉన్నారు. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క‌ష్టాలు ఎదుర‌య్యాయి ఇలా.. Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివ‌సించేది...
Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు
Crime

Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు

Prostitution racket : హైద‌రాబాద్‌లో ఓ అంతర్జాతీయ వ్య‌భిచార రాకెట్ (International prostitution racket)ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. గచ్చిబౌలి (Hyderabad’s Gachibowli)లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి వివిధ దేశాల‌కు చెందిన తొమ్మిది మంది మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముఖ్యంగా కెన్యా, టాంజానియాకు చెందిన మ‌హిళ‌లు ఉన్నారు. ప్ర‌త్యేక టీం దాడులు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ప్రత్యేక ఆపరేషన్ టీం (SOT), స్థానిక పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఈ వ్య‌భిచారం కొన‌సాగుతోంద‌ని గుర్తించారు. ఈ రాకెట్ అంతర్జాతీయంగా విస్తరించి ఉందని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. విదేశాల నుంచి మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి ఈ దందాను న‌డిపిస్తున్నార‌ని తేలింది. ఈ ముఠా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్త‌రించి ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నార...
Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం
Crime

Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం

వరంగల్: ఓరుగల్లులో (Warangal)లో ఉగ్రవాదుల (Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల (Pakistan Terrorists)తో సంబంధాలు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జాన్‌పాకకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు జ‌క్రియాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. కాగా, నిందితుడు జ‌క్రియా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా అరెస్టు అయిన వ్యక్తి భారత్ ల...
Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి
Crime

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆల‌యంలో ఈ రోజు జ‌రిగిన ల‌డ్డూ స‌మ‌ర్ప‌ణ‌ మ‌హోత్స‌వం (Laddoo Mahotsav)లో అప‌శ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవ‌డంతో ఆరుగురు మృతి చెందారు. మ‌రో సుమారు 50 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ? జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘ‌ట‌న‌ చోటు ...
error: Content is protected !!