Sarkar Live

Crime

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్
Crime

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్

Deepfakes : దేశంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), కృత్రిమ మానవీయ మీడియా (synthetic media) ద్వారా జరిగే మోసాలు, అభద్రతలకు పాల్పడుతున్న క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Centre) మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల (social media platforms)ను హెచ్చరించింది. దేశ ప్రజలకు నమ్మకమైన, భద్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ (Deepfakes) అంటే ఏమిటి? డీప్‌ఫేక్ (Deepfakes) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారు చేసిన వీడియో లేదా ఆడియో. ఇందులో నిజంగా ఎవరూ మాట్లాడని మాటలు, చేయని చర్యలు ప్రోగ్రామ్ ద్వారా రూపొందించబడతాయి. ఎవరైనా ప్రసిద్ధ వ్యక్తి మాట్లాడినట్లు చూపించడం, వారు చేయనిది చేసినట్లు చూపించడం డీప్‌ఫేక్ అనే పద్ధతిలో సాధ్యమవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున...
Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి
Crime

Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి

Sexual Assault : హైదరాబాద్ (Hyderabad)లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక (Minor Girl)ను ట్రైన్‌లో ఓ యువకుడు లైంగిక దాడి (Train Sexual Assault) చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station) పరిధిలో జ‌ర‌గ్గా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Sexual Assault : ఘటన ఎలా జరిగింది? ఒడిశాలోని రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు రక్సెల్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల సమయంలో 15 ఏళ్ల బాలిక ట్రైన్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఓ య‌వ‌కుడు మెల్ల‌గా ఫాలో అయ్యాడు. వాష్‌రూమ్‌లోకి వెళ...
Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..

ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్‌ (Ameenpur) ‌పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్‌ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...
Murder | మానుకోటలో దారుణ హత్య
Crime

Murder | మానుకోటలో దారుణ హత్య

గొడ్డలితో నరికి చంపిన దుండగులు Mahaboobabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య (Murder) కలకలం రేపింది. పార్థసారథి (42 ) అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్లిన దుండగులు అతడిన అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు.. ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని దుండగులు కాపు కాసి పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. మృతుడు పార్థసారథి (Parthasarathi) స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam). కాగా ఆయన ప్రస్తుతం మానుకోట జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ (health supervisor) గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతడిని పక్కా ...
Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !
Crime

Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !

ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగాది పర్వదినం రోజున ఆంజనేయస్వామి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై ఎనిమిది మంది కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన బంధువుపై కూడా దాడి చేసి పారిపోయారు. కామాంధులు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8మందిలో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. Nagar Kurnool జిల్లాలోని ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ, పోలీసులు కొంతమందిని ప్రశ్నించడం ప్రారంభించడంతో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత విషయం ఆలస్యంగా వెల...
error: Content is protected !!