Sarkar Live

Crime

Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌
Crime

Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌

స‌ర్పంచ్‌ అభ్య‌ర్థి (sarpanch contestant) అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న‌ సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండ‌లంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడ‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వ‌ల్కి రాజు మృత‌దేహం కాంగ్రెస్ (Congress) మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులు ఫామ్‌హౌజ్ స‌మీపంలో ల‌భ్యమైంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఫామ్‌హౌజ్‌కు వెళ్లాక ఏం జ‌రిగింది? స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త వ‌ల్కి రాజు తన స్వ‌గ్రామం పిప్పాడ‌ప‌ల్లి (Pippadpally) పంచాయ‌తీకి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ (nomination) దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులును క‌ల‌వ‌డానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌చారం (election campaign), విజ‌యం సాధించ‌డాన...
Hyderabad | కాల్పులు జ‌రిపి.. క‌త్తుల‌తో న‌రికి రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య
Crime

Hyderabad | కాల్పులు జ‌రిపి.. క‌త్తుల‌తో న‌రికి రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య

హైదరాబాద్ (Hyderabad) జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ రోజు ఉద‌యం దారుణ హ‌త్య చోటుచేసుకుంది. ర‌త్నం అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి (Real estate businessman)ని గుర్తుతెలియ‌ని దుండ‌గులు న‌డిరోడ్డుపై న‌రికి చంపారు. బైక్‌పై ఉన్నఅత‌డిపై తొలుత కాల్పులు జ‌రిపి, ఆపై క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య (murder) చేశార‌ని తెలుస్తోంది. ఆర్థిక వైరం ప్రధాన కారణమా? స్థానికుల నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని చేరుకొని ప‌రిశీలించారు. హ‌త్యకు దుండ‌గులు ఉప‌యోగించిన క‌త్తిని స్వాధీనం చేసుకొని, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్‌ను కూడా సేకరించారు. ఆస్తుల వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో చోటుచేసుకున్న విభేదాలే (financial issue) ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలోనే దుండ‌గులు రత్నంను న‌డిరోడ్డుపై మ‌ర్డ‌ర్ చేస...
కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing
Crime

కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing

Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ త‌మ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న‌(Elder Brother)నే పొట్ట‌న పెట్టుకున్నాడు. మాన‌సిక వైక‌ల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే క‌న‌క‌రం కూడా లేకుండా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం (planned killing) మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హ‌త్య‌ చేశాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా (Karimnagar district) రామ‌డుగు మండ‌లంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారంలో వ‌రుస న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక‌వైపు వ్యాపారం స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డం, మ‌రోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయ‌డంతో న‌రేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్...
Food Poisoning  | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..
Crime

Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం! ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపార...
Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
State, Crime

Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!

హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...
error: Content is protected !!