Sarkar Live

Crime

Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ప‌దేళ్ల బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన వృద్దుడికి 24 ఏళ్ల జైలు Nalgonda News | అభంశుభం తెలియ‌ని ప‌దేళ్ల బాలిక‌పై పాశ‌వికంగా లైంగిక దాడికి పాల్ప‌డిన కామాంధుడైన‌ వృద్ధుడు నల్లగొండ (Nalgonda ) మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య (60)కు పోక్సో కోర్టు (POCSO Court) 24ఏళ్ల జైలు శిక్ష (24 Years Jail Sentence) విధించింది. ఈ కేసు పూర్వ‌ప‌రాల్లోకి వెళితే.. 2023 మార్చి 28న నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక బడికి వెళ్లి ఇంటికి వ‌చ్చి నిద్రపోతున్న సమయంలో ఊష‌య్య అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక‌కు తిను బండారాలు ఇచ్చి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఎవరికైనా చెప్పితే చంపేస్తాన‌ని బాలిక‌ను బెదిరించారు. విషయం తెలుసుకున్న‌ బాధితురాలి తల్లి 2023 మార్చి 29న‌ నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ( SHO) కంచర్ల భాస్కర్ రెడ్డి నిందితుడు ఊష‌య్య‌పై...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య
Crime, AndhraPradesh

Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య

Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జ‌రిగిన‌ దారుణ హత్య సంఘ‌ట‌న అంద‌రినీ భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం త‌న‌ స్నేహితుడితో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలో శ్రీనిధి మార్ట్‌ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్క‌సారిగా మీద‌ప‌డిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంట‌నే అదే అదే కారులో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. అయితే ఈ దృశ్యాల‌న్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
error: Content is protected !!