Sarkar Live

Crime

Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు
Crime, warangal

Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు

ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఘరానా ముఠా అరెస్టు.. రూ. 50 లక్షలకు పైగా దోపిడీ ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (న...
Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ
Crime

Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ

Visakhapatnam | విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో ఇటీవ‌ల జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేసిన విష‌యం తెలిసిందే.. కాలువలో అనుమానాస్పదంగా శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భాగాలను సేకరించి, విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలు గడిచినా గుర్తించేలా ఏ ఆధారమూ లభించలేదు. ముఖ్యంగా బాలిక తల భాగం ఇప్పటికీ కనబడకపోవడం విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు.పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు:అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశ...
IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు
Crime

IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు

IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసి పోయాయి. గ‌ర్భంలో ఉండ‌గానే క‌వ‌ల (twins) శిశువులు మృతి చెంద‌గా, కాసేప‌టికే త‌ల్లి తీవ్ర అస్వ‌స్త‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిన్న‌ఉద‌యం చోటుచేసుకోగా పూర్తి వివ‌రాలు ఈరోజు వెల్ల‌డ‌య్యాయి. ఆనందం.. అంత‌లోనే… శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివ‌సిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. వివాహ‌మై కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ అవుతున్నా వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ స‌ల‌హా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్ల‌లు పుడతార‌ని చెప్ప‌డంతో ఓ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ వైద్యం పొందిన శ...
Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!
Cinema, Crime

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!

Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమ‌వారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం క‌లిగించాడ‌ని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమ...
Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి
Crime, World

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. Saudi highway...
error: Content is protected !!