Sarkar Live

Crime

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
Crime

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల (KMC) ఆడిటోరియంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీపీ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి మరియు వారెంట్ల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ​అక్రమ దందాలపై ఉక్కుపాదం...  ఇసుక అక్రమ రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం దందాలు మరియు పేకాట స్థావరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ​గంజాయి మూలాలపై నజర్.. గంజాయి వినియోగదారులను పట్టుకోవడమే కాకుండా, సరఫరా చేసే ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించాలని, ఇందుకో...
హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్:  మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste
Crime, Hyderabad

హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్: మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste

Adulterated Ginger Garlic Paste Hyderabad : నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో ఆహార కల్తీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్లకు సరఫరా అవుతున్న నాసిరకం, విషపూరితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని గుర్తించి భారీ ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాటేడాన్‌లో ‘విషం’ తయారీ: దాడి వివరాలు ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి ఐడిఎ (IDA) పరిధిలోని కాటేడాన్‌ ప్రాంతంలో ఉన్న ఒక తయారీ యూనిట్‌పై మెరుపు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు రూ. 22 లక్షల విలువైన కల్తీ సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నిల్వలు: తయారైన పేస్ట్: 4,032 కేజీలు (4 టన్నులు). ముడి పదార్థాలు: 6,200 కేజీలకు పైగా నాసిరకం అల్లం, వెల్లుల్లి తొక్కలు. ...
హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్‌పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News
Crime

హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్‌పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News

GHMC News Adulterated Ice Cream Hyderabad Raid | వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో నగరంలో కల్తీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న "బ్లూ బెల్స్ ఐస్‌క్రీమ్" (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన రసాయనాలతో రంగురంగుల ఐస్‌క్రీమ్‌లు! తనిఖీల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు ఇవే: గడువు ముగిసిన ఫ్లేవర్లు: పైనాపిల్, సీతాఫల్ వంటి ఫ్లేవర్ ఏజెంట్లు ఎక్స్‌పైరీ డేట్ ముగిసినప్పటికీ వాటిని యథేచ్ఛగా వాడుతున్నారు. సింథటిక్ రంగులు: ఐస్‌క్రీమ్‌లు ఆకర్షణీయంగా కనిపించడం కోసం హానికరమైన కృత్రిమ రంగులను వినియోగిస...
కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
Crime

కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా.. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కక్షిదారులకు సూచించారు. ఈ నెల 28వ తేదీ (శనివారం) నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజీ పడదగిన ప్రధాన కేసులు: లోక్ అదాలత్ ద్వారా ఈ క్రింది వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు: క్రిమినల్ కంపౌండబుల్: చిన్నపాటి నేరాలకు సంబంధించిన కేసులు. సివిల్ & ఆస్తి: సివిల్ తగాదాలు మరియు ఆస్తి పంపకాల వివాదాలు. కుటుంబ వివాదాలు: భార్యాభర్తల మధ్య గొడవలు, వైవాహిక సమస్యలు. ఆర్థిక లావాదేవీలు: చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ అంశాలు. ఇతరాలు: విద్యుత్ చౌర్యం వంటి వినియోగదారుల సమస్యలు. ముఖ్య విశేషాలు: త్వరితగతిన న్యాయం: లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే తక్షణమే తీర్పు లభిస్తుంది. కౌన్సిలి...
Suicide | కరీంనగర్‌లో తీరని విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు!
Crime

Suicide | కరీంనగర్‌లో తీరని విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు!

SI Chandrashekhar Suicide Karimnagar | కరీంనగర్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఒక ఎస్సై ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దేశి చంద్రశేఖర్, శనివారం తన అత్తగారి ఇల్లు అయిన ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య, మంగళవారం కరీంనగర్‌లోని తమ నివాసంలో గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలు పుట్టినిల్లు అయిన సీతంపేటలో నిర్వహించారు. శనివారం నాటికి దివ్య మరణించి ఐదు రోజులు కావడంతో, శాస్త్రబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే "డ్రెస్ మార్చుకుని వస్తాను" అని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లారు. SI Suicide : తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ...
error: Content is protected !!