Sarkar Live

LifeStyle

చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా? అయితే ఇలా కాపాడుకోండి – Winter Skin Care
LifeStyle

చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా? అయితే ఇలా కాపాడుకోండి – Winter Skin Care

Winter Skin Care | చలికాలం వచ్చిందంటే చాలు చర్మం బిగుసుకుపోవడం, పొడిబారడం, దురద.. ఇవన్నీ చాలా మందికి తలెత్తే సాధారణ సమస్యలు. శీతాకాలంలో సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉండటంతో చర్మం తేమను త్వరగా కోల్పోతుంది. దీనివల్ల చర్మం నిర్జలీకరణానికి లోనవుతూ, “వింటర్ ఇచ్” అనే సమస్యకు దారి తీస్తుంది. చర్మంపై చలికాలం ఎలా ప్రభావం చూపుతుంది వైద్యులు చెబుతున్న‌దారి ప్ర‌కారం.. చర్మం బయటి పొర సహజ నూనెలు, కణాలతో ఉంటూ రక్షణ గోడలా పనిచేస్తుంది. కానీ చల్లగాలులు, ఇంటి హీటర్లు ఈ నూనెలను తొలగిస్తాయి. ఫలితంగా తేమ బయటకు పోతుంది. అందువల్ల పొడిబారడం, దురద, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయి.”ఇక ఎక్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సీజన్‌లో సమస్యలు మరింతగా పెరుగుతాయి. వేడి నీటితో స్నానం వద్దు అధిక వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం చర్మానికి హానికరం. వేడి నీరు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది ...
కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025
LifeStyle

కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025

Karthika Pournami 2025 | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భ‌ద్ర‌కాళి ఆల‌యం, వ‌రంగ‌ల్‌లోని క‌ట్ట‌మ‌ల్ల‌న్న‌దేవాల‌యం, కోటిలింగాల దేవాల‌యం, ఐన‌వోలు మ‌ల్లికార్జున‌స్వామి దేవాల‌యం, ములుగు జిల్లా రామప్ప, భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం, హ‌నుమ‌కొండ‌లోని సిద్దేశ్వరాలయం, కోటగుళ్లు, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భ‌క్తులు పోటెత్తారు. మ‌హ‌దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ త‌మ మొక్కులు తీర్చుకుంటున్నారు. పుణ్యస్నానాలు, దీపోత్సవాలు కార్తీక పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని కాళేశ్వరం వ‌ద్ద గోదావ‌రి త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్య‌లో మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు చేసి, ఆలయంలో కార్తీ...
Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత
LifeStyle

Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత

November 5 Holiday in Telangana | అనేక రాష్ట్రాల్లో బుధవారం నవంబర్ 5, 2025న పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. నవంబర్ 5న గురునానక్ జయంతి, ప్రభుత్వ సెలవుదినం. దీని కోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవు ప్రకటించింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై అయోమ‌యానికి గుర‌వుతున్నారు.సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అధికారిక సెలవు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన‌బ‌డి ఉంది. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో ఉంటుందా? ఆంధ...
Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!
LifeStyle

Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!

Diwali Celebration 2025 -Eco-friendly Fireworks | దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా గ్రీన్ క్రాక‌ర్స్‌ (Green Crackers) అమ్మకాలు, వినియోగానికి సంబంధించి గ‌త బుధవారం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.. దేశ రాజధాని అంతటా ప్రజలు అక్టోబర్ 18 నుండి 21 వరకు ఈ బాణసంచా కాల్చవచ్చు. అంతేకాకుండా, అక్టోబర్ 18 నుండి వాయు నాణ్యత సూచికను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌సిఆర్‌లోని రాష్ట్ర పిసిబిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హ‌ర్షం వ్యక్తం చేశారు మరియు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. Diwali Celebration : అస‌లు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ బాణసంచాకు పర్యావరణప‌రంగా అనుకూలమైన ప్రత్యామ్నాయాలు. ఇవి వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప...
Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు
LifeStyle

Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు

Indian Railways Bharat Gaurav Train | విశాఖపట్నం: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌లను ప్రకటించింది. టూర్ టైమ్స్ నిర్వహిస్తున్న సౌత్ స్టార్ రైల్ ద్వారా భక్తులు భారత్‌లోని పవిత్రమైన ఆధ్యాత్మిక‌ ప్రదేశాలను దర్శించుకునే అరుదైన అవకాశం క‌ల్పిస్తోంది. మొదటి యాత్రా సర్క్యూట్ నవంబర్‌ 16న ప్రారంభమై 11 రోజులపాటు తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంది. ఇందులో ప్రదోషం రోజున నటరాజ స్వామి, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వర స్వామి దర్శనం ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు..టికెట్ ధరలు రూ. 19,950 (2SL) నుంచి రూ. 42,950 (1AC) వరకు ఉన్నాయి. రెండో యాత్ర నవంబర్‌ 26న ప్రారంభమవుతుంది. ఇది 10 రోజుల పాటు సాగి పంచ ద్వారక యాత్రను కవర్ చేస్తుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర...
error: Content is protected !!