Sarkar Live

National

పాకిస్తాన్ లో బాంబుల మోత.. లాహోర్ నుండి రావల్పిండి వరకు పేలుళ్లు.. India Pakistan Attack Live Updates
National

పాకిస్తాన్ లో బాంబుల మోత.. లాహోర్ నుండి రావల్పిండి వరకు పేలుళ్లు.. India Pakistan Attack Live Updates

India Pakistan Attack Live Updates : ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, ఇప్పుడు తన పరువు కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి జమ్మూ కాశ్మీర్, అమృత్‌సర్, రాజస్థాన్ సరిహద్దు లో పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులను ప్రారంభించింది. గురువారం రాత్రి, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూ కాశ్మీర్‌తో సహా అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, దీనిని భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ S-400 భగ్నం చేసింది. దీనికి ఒక రాత్రి ముందు కూడా, పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ దానిని భారత్ శం S-400 వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుని గాల్లోనే పేల్చేసింది. India Pakistan Attack Live Updates : భారతదేశ పశ్చిమ సరిహద్దులపై పాకిస్తాన్ విఫలమైన దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో బ్లాక్‌అవుట్ నిర్వహించింది. సరిహద్దులో ఉద్రిక్తతల తర్వ...
Indian Army : పాక్ F-16, JF-17 జెట్లను కూల్చిన ఆర్మీ
National

Indian Army : పాక్ F-16, JF-17 జెట్లను కూల్చిన ఆర్మీ

Indian Army Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్.. మరోసారి భారత్ లోని అనేక ప్రదేశాలపై సాధారణ పౌరులే లక్ష్యంగా దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ (Indian Army ) పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 మరియు JF-17 లను కూల్చివేసింది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్ లోకి చొరబడిన డ్రోన్‌లను కూల్చివేసింది. గురువారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్తాన్ క్షిపణి దాడికి ప్రయత్నించింది, దీనికి భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించాయి. ఈ ప్రాంతంలోని వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివ్ అయ్యాయి. రాబోయే ముప్పులను ముందే పసిగట్టి ఆకాశంలోనే వాటిని తుదముట్టించాయి. 70 కి పైగా క్షిపణులను గాల్లోనే నాశనం చేశామన...
Operation Sindoor : భారత ఆర్మీ సైనిక చర్యపై కశ్మీర్ స్థానికులు ఏమంటున్నారు?
National

Operation Sindoor : భారత ఆర్మీ సైనిక చర్యపై కశ్మీర్ స్థానికులు ఏమంటున్నారు?

Operation Sindoor : జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ చేపట్టిన సైనిక చర్య అయిన ఆపరేషన్ సిందూర్ తరువాత దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంతటా స్థానికులు భారత ఆర్మీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) లో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఒక స్థానిక నివాసి, ANI తో మాట్లాడుతూ "మేము చాలా సంతోషంగా ఉన్నాము. పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చే సమాధానం కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం. ఈ...
Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు
National

Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు

Operation Sindoor : భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్ (Pakistan) లోపలి భాగంలో దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఇందులో పీవోకే, పాకిస్తాన్ భాగాలు ఉన్నాయి. india vs pakistan : పాకిస్తాన్‌లో దాడి ఎక్కడ జరిగింది? భారత సైన్యం విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో, నాలుగు పాకిస్తాన్‌లో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని స్థావరాలలో బహవల్‌పూర్, మురిద్కే, సియాల్‌కోట్ ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించారు. మూడు దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. Operation Sindoor : అన్ని దాడులు విజయవంతం తొమ్మిది ప్రదేశాలపై దాడులు విజయవంతమయ్యాయని వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎ...
Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!
National

Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!

Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్‌ డ్రిల్‌ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగ...
error: Content is protected !!