Sarkar Live

National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..
National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..

Pahalgam attack : జమ్మూ క‌శ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్య‌త‌ను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై ప‌లు ఆంక్ష‌లను విధించింది. Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు ఢిల్లీ‌లో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..
National

Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..

Training aircraft crash : గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా (Gujarat’s Amreli district)లో ఈ రోజు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఒక ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందిన చిన్నవిమానం (small aircraft) జ‌నావాసాల మ‌ధ్య కుప్పకూలింది (crashed). ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ (trainee pilot) అనికేత్ మహాజన్ (Aniket Mahajan) మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలిపోయింద‌ని స్థానికులు తెలిపారు. భూమికి ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Training aircraft crash : ఎందుకు.. ఎలా? విమానం కూలిన ప్రదేశం నుంచి భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. అయితే, ఎంత ...
Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌
National

Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌

Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్ర‌వ‌ర్సీ మరోసారి చర్చనీయాంశ‌మైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీల‌క‌ వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథంలో అక్కడ రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించాలంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయ్ దీనిపై స్పందిస్తూ 'ఇప్పటికే మాపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామ‌నే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ' అని వ్యాఖ్యానించారు. జ‌స్టిస్ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఓ కీలక తీర్పులో శాసన సభల ద్వారా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రాల గవర్నర్లు (Governors), రాష్ట్...
Indian Army | క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. భార‌త సైనికాధికారి వీర‌మ‌ర‌ణం
National

Indian Army | క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. భార‌త సైనికాధికారి వీర‌మ‌ర‌ణం

Army JCO killed :జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్చన్‌లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద తీవ్ర ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఇందులో భారత సైన్యానికి చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (Junior Commissioned Officer (JCO) వీర మరణం పొందారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పాక్ సరిహద్దు ప్రాంతం కేరీ భట్టాల్ అటవీ ప్రాంతంలో ఒక చిన్న వాగు సమీపంలో ఆయుధాలతో సన్నద్ధంగా ఉన్న ఉగ్రవాదుల గుంపు చొరబాటు యత్నిస్తున్నట్టు గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వారిని నిలిపేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా తీవ్రంగా జరిగిన గన్‌ఫైట్‌లో ఓ జేసీవో (JCO) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. Army : వ‌రుస ఘ‌ట‌న‌లు.. వీర‌మ‌ర‌ణాలు ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ముట్టడి చేసిన భార‌త సైన్యం మిగ‌తా ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ...
error: Content is protected !!