Sarkar Live

National

Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?
National

Indian Army Day | భారత ఆర్మీ అమ్ములపొదిలో రోబోటిక్ జాగిలాలు.. వీటి పరేడ్ చూశారా?

Indian Army Day : భార‌త సైనిక 77వ దినోత్స‌వం పూణెలో ఈ రోజు అత్యంత ఘ‌నంగా ప్రారంభమైంది. 1949లో ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియ‌ప్ప (Marshal Cariappa) మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైన చారిత్ర‌క నేపథ్యంలో ప్ర‌తి ఏడాది దీన్ని నిర్వ‌హిస్తారు. సైనిక రంగంలో భార‌తదేశంలో సార్వభౌమత్వం, స్వయం సమృద్ధిని సాధించిన గుర్తింపుగా జ‌రుపుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తారు. సైనిక దినోత్స‌వంలో రోబిటిక్ డాగ్స్‌ సైనిక దినోత్స‌వం ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రోబోటిక్ జాగిలాలు (Robotic Dogs) నిలిచాయి. మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (MULEs)గా పిలువబడే రోబోటిక్ డాగ్స్‌ను ఈ ప‌రేడ్‌లో ప్రముఖంగా ప్రదర్శించారు. భార‌త సేన 100కు పైగా ఈ రోబోటిక్ డాగ్స్ (Robotic Dogs)ను త‌న ఆయుధ శాల‌కు చేర్చుకుంది. క్లిష్టమైన ప్రదేశాలలో మానవ సైనికులు ఎదుర్కొనే ప్రమాదాలను...
Mahakumbh Mela :  జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం
National

Mahakumbh Mela : జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం

Mahakumbh Mela 2025 : త్రివేణి సంగ‌మం భ‌క్త‌జ‌న సంద్రంగా మారింది. మ‌హా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయ‌డంలో ఆ ప్ర‌దేశ‌మంతా మ‌హా సందడిగా మారింది. ఈ పుణ్య‌స్నానాల ఘ‌ట్టం మూడు రోజులుగా సాగుతుండ‌గా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు. పూల వ‌ర్షం కురిపించిన సీఎం యోగి ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj) జ‌రుగుతున్న మ‌హాకుంభమేళా జ‌న‌సంద్రంగా మారింది. దేశ‌విదేశాల నుంచి కోట్లాది మంది భ‌క్తులు ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, య‌మున‌, స‌ర‌స్వ‌తి త్రివేణి సంగ‌మం వ‌ద్ద ఇప్ప‌టికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచ‌రించార‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొన‌సాగుతుండ‌గా బుధవారం కూడా అశేష భ‌క్త‌జ‌నం దీనిని ఆచ‌రించార‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం అమృత్ స్నానం త‌ర్వాత భ‌క్తుల‌పై ఆ...
Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు
National

Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు

Indian Army Day 2025 : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తమ జీవితాలను అంకితం చేసిన భారత సైన్యంలోని వీర సైనికులను గౌరవించేందుకు భారతదేశం ఆర్మీ డేని ఏటా జ‌న‌వ‌రి 15న‌ ఘ‌నంగా జ‌ర‌పుకుంటుంది.ఈ రోజు 1949లో భారత సైనికుల గౌర‌వార్థం గ్రాండ్ కవాతులు, సైనిక ప్రదర్శనలు, జెండా ఆవిష్క‌ర‌ణ‌లు దేశమంతటా జరుగుతాయి, ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌ ( Cariappa Parade Ground)లో జరుగుతుంది. ఇక్కడ సైనికులు, అమరవీరుల ధైర్యం, భక్తికి గుర్తింపుగా శౌర్య ప‌త‌కాల‌ను ప్రదానం చేస్తారు. ఇండియన్ ఆర్మీ డే 2025 సందర్భంగా, దేశ సైనిక శక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు భారత సైన్యం 1776లో కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ (బ్రిటిష్ ప్రభుత్వం) ప్రభుత్వం కింద ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1.3 మిలియన్ల భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యం కో...
Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..
National

Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..

Maha Kumbh Mela 2025 : ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj)లో జ‌రిగే మ‌హా కుంభామేళా ప్రారంభానికి సిద్ధ‌మైంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధార్మిక‌ స‌మ్మేళ‌నమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. గంగా, జుమునా, స‌ర‌స్వ‌తి న‌దుల సంగ‌మం వ‌ద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది. యావత్ ప్ర‌పంచ‌మే అబ్బుర ప‌డేలా.. మ‌హా కుంభామేళా రేప‌టి (జ‌న‌వ‌రి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు కొన‌సాగనుంది. అశేష భ‌క్త జ‌న‌వాహిని మ‌ధ్య యావ‌త్ ప్ర‌పంచ‌మే అబ్బురప‌డేలా అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఆధ్మాత్మిక స‌మ్మేళ‌నంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొన‌నున్నారు. పెర‌గ‌నున్న జీడీపీ మ‌హా కుంభామేళా భార‌తీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వ‌లగ‌ల‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌న దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుప‌డి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతు...
Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..
National

Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..

Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్ర‌య‌ణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జ‌న‌వ‌రి 9 నాడే ప్రారంభించ‌డానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 110 సంవత్స‌రాల క్రితం 1915లో మహా...
error: Content is protected !!