Sarkar Live

National

Amit Shah | అమిత్‌షా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నిర‌స‌న
National

Amit Shah | అమిత్‌షా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నిర‌స‌న

Amit Shah : రాజ్యాంగంపై రాజ్యసభలో కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా త‌న ప్ర‌సంగంలో అంబేద్క‌ర్‌ (Ambedkar)పై చేసిన వ్య‌ఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్, దాని స‌హ‌చ‌ర పార్టీల ఎంపీలు త‌ప్పుప‌ట్టారు. రాజ్యాంగ నిర్మాతపై అమిత్‌షా అనుచితంగా మాట్లాడార‌ని, దీన్ని ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెసు ఆరోపించింది. దీనిపై ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, త‌న ప‌దవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌లు ఏమిటంటే.. రాజ్యాంగంపై రాజ్యసభ (Rajya sabha) లో చ‌ర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సేష‌న్‌లో కాంగ్రెస్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ ఒక కుటుంబ ప్రైవేట్ ఆస్తిగా భావించి, పార్లమెంట్‌ను మోసం చేస్తోంద‌ని వ్యాఖ్యాన...
JNU | జేఎన్‌యూలో మ‌రోసారి వివాదం
National

JNU | జేఎన్‌యూలో మ‌రోసారి వివాదం

Jawaharlal Nehru University : జ‌వహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో మ‌రోసారి వివాదం చెల‌రేగింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై తీసిన నిషేధిత BBC డాక్యుమెంటరీని ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించ‌డం క‌ల‌క‌లం రేపింది. కొంత మంది విద్యార్థులు దీన్ని ప్ర‌ద‌ర్శించ‌గా విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం, డాక్యుమెంట‌రీని ఆప‌కుంటే కఠిన చర్యలకు వెన‌కాడ‌బోమ‌ని హోచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం, దీన్ని ఆ విద్యార్థులు ధిక్క‌రించ‌డం ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్ట‌ర్‌ను అనుమ‌తించ‌కపోవ‌డంతో... వామపక్ష అనుకూల అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన మొదట ప్రొజెక్టర్ ద్వారా చేయాలని భావించారు. అయితే.. భద్రతా సిబ్బంది ప్రొజెక్టర్‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో విద్యార్థులు యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోని గంగా ధాబాలో ల్యాప్‌టాప్ ద్వారా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. JNU పరిపాలన విభాగం సీరియ‌స్...
One Nation One Election :  నేడే పార్లమెంటుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
National

One Nation One Election : నేడే పార్లమెంటుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

One Nation One Election : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లును మంగళవారం లోక్‌సభలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు బిల్లులో అవకాశం కల్పించారు. మంగళవారం దిగువ సభ కోసంసం జాబితా చేసిన ఎజెండాలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్'తో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963కి సవరణ బిల్లు, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్, 1991; జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ను కూడా నేడు ప్రవేశపెట్టనున్నారు. . ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలోని అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' బిల్లుకు కేంద్ర మంత్రివర్గ...
Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..
National

Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..

Parliament Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల సమావేశంలో ఉభ‌య స‌భ‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ రెండు రోజుల రాజ్యాంగ చర్చను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు. పార్లమెంట్లో వాడీవేడి చ‌ర్చ‌ శుక్రవారం, శనివారం రెండు రోజుల‌పాటు లోక్‌సభ (Lok sabha)లో రాజ్యాంగంపై చర్చ జరిగింది. సోమ‌వారం కూడా వాడివేడిగా సాగింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ త‌న‌ ప్రసంగంలో రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అభివ‌ర్ణించారు. రాజ్యాంగంపై వీర్ సావర్కర్ విమర్శలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్ర‌తిస్పందిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్...
Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
National

Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Christmas Special Trains : క్రైస్త‌వుల‌కు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాల‌ను సందర్శిస్తారు. తమిళనాడులో గ‌ల‌ విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్క‌డికి భారీగా సందర్శకులు వ‌స్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్క‌డికి వ‌చ్చే క్రైస్తవులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుక‌లు ఇక్క‌డ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జ‌నాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘ‌నంగా జ‌రుగుతాయి. క్రిస్మ‌స్ (Christmas) సంద‌ర్భంగా ప్ర‌త్యేక రైళ్లు.. ...
error: Content is protected !!