Sarkar Live

National

Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..
National

Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..

Maha Kumbh mela 2025 : మహా కుంభ‌మేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్ల‌కోసారి జ‌రిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్ల‌ను స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 13 నుంచి ఫిబ్రవరి 26 వ‌రకు నిర్వ‌హించే ఈ భ‌క్త‌జ‌న జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. ఈసారి (2025) మ‌హాకుంభ‌మేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా. ఇందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. మోక్ష ప్రాప్తికి అరుదైన అవ‌కాశం గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వ‌హించే మహోత్సవం మ‌హాకుంభ‌మేళా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగే ఆధ్యాత్మిక ఉత్స‌వం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మ‌హాకుంభ‌మేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొన‌డంతో త‌మ జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని భావిస్తారు భ‌క్తులు. పూర్వీకుల పాపాల‌ను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా ...
Green energy 2025 | భారత్ లో  గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం
National

Green energy 2025 | భారత్ లో గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం

Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030 నాటికి 500 GW నాన్ నాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోనుంద‌ని అంచ‌నా. గ్రీన్ ఎన‌ర్జీ పున‌రుత్పాద‌క శ‌క్తినిపెంచేందుకు భార‌త‌దేశం ముంద‌డుగు వేస్తోంద‌ని, దీంతో ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నామ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది, Green energy 2024లో సాధించిన విజయాలు గతేడాది ఏప్రిల్ నుంచి నవంబ‌రు వరకు భారతదేశం 15 GW పునరుత్పాదక శక్తిని జోడించింది. 2023 అదే కాలంలో 7.57 GW జోడించగా ఇది రెండింతలు పెరిగింది. 2024లో సౌర శక్తి (solar energy) సామర్థ్యం 94.17 GWకు, వాయు శక్తి సామర్థ్యం 47.96 GWకు చేరుకుంది. నవంబరు 2024 నాటికి మొత్తం సౌర ప్రాజెక...
Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు
National

Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు

Vijayawada Special Trains : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మహా కుంభమేళా (Maha Khubh 2025) ఉత్స‌వం కోసం భ‌క్తులు, ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం విజయవాడ మీదుగా ప్ర‌యాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య‌ రైల్వే అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు (07107) జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07108 జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 సోమవారాల్లో సాయంత్రం 5:30 గంటలకు బెనారస్ నుంచి బయలుదేరుతుంది. హాల్టింగ్ స్టేష‌న్లు ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, రావినగరం, బొబ్బి...
Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్
National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్

Rajnath Singh : భార‌తదేశంలో సైనిక శిక్ష‌ణ సంస్థ‌ల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయ‌న‌ సంద‌ర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ‌లు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై.. సైనిక వ్యూహాలకు ప‌దును ప‌ట్ట‌డం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుప‌ర్చ‌డం, సైనిక సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డంలో శిక్ష‌ణ సంస్థ‌లు విశేష కృషి చేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయ‌ని అన్నారు. సాంకేతికతపై Rajnath Singh ఏమ‌న్నారంటే… సైనిక‌ సంస్థల్లో ఆపరేషనల్ మెరుగు...
Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..
National

Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..

PM Modi Mann ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Modi Mann ki Baat) కార్య‌క్ర‌మం (117వ ఎపిసోడ్‌) ద్వారా ప్రజలను ఉద్దేశించి నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంపై కూడా ఆయ‌న‌ మాట్లాడారు. 2025లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాజ్యాంగం మ‌నంద‌రికీ అనుస‌ర‌ణీయ‌మ‌ని, మార్గదర్శకమ‌ని అన్నారు. వీడియోలు అప్‌లోడ్ చేయండి రాజ్యాంగ వారసత్వాన్ని దేశ ప్రజలకు చేరువ‌య్యేలా constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశంపై మీ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చ‌ని అన్నారు. వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చ‌ద‌వ‌చ్చ‌ని, అలాగే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా అడ‌గొచ్చ‌ని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ ...
error: Content is protected !!