Sarkar Live

National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్
National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్

Rajnath Singh : భార‌తదేశంలో సైనిక శిక్ష‌ణ సంస్థ‌ల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయ‌న‌ సంద‌ర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ‌లు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై.. సైనిక వ్యూహాలకు ప‌దును ప‌ట్ట‌డం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుప‌ర్చ‌డం, సైనిక సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డంలో శిక్ష‌ణ సంస్థ‌లు విశేష కృషి చేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయ‌ని అన్నారు. సాంకేతికతపై Rajnath Singh ఏమ‌న్నారంటే… సైనిక‌ సంస్థల్లో ఆపరేషనల్ మెరుగు...
Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..
National

Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..

PM Modi Mann ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Modi Mann ki Baat) కార్య‌క్ర‌మం (117వ ఎపిసోడ్‌) ద్వారా ప్రజలను ఉద్దేశించి నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంపై కూడా ఆయ‌న‌ మాట్లాడారు. 2025లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాజ్యాంగం మ‌నంద‌రికీ అనుస‌ర‌ణీయ‌మ‌ని, మార్గదర్శకమ‌ని అన్నారు. వీడియోలు అప్‌లోడ్ చేయండి రాజ్యాంగ వారసత్వాన్ని దేశ ప్రజలకు చేరువ‌య్యేలా constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశంపై మీ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చ‌ని అన్నారు. వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చ‌ద‌వ‌చ్చ‌ని, అలాగే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా అడ‌గొచ్చ‌ని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ ...
BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌
National

BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌

BJP leader Annamalai : త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు కె.అన్నామ‌లై వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. అన్నా యూనివర్సిటీలో 19 సంవత్సరాల యువతిపై జరిగిన లైంగిక దాడిపై ఆందోళ‌న‌కు దిగిన ఆయ‌న త‌న‌ను తాను కొర‌డాతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కొన్నిరోజులుగా అన్నామ‌లై (BJP leader Annamalai) నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. త‌మిళ‌నాడులో డీఎంకే (DMK) ప్ర‌భుత్వాన్ని తొలిగించే వ‌ర‌కు 48 రోజుల‌పాటు ఉప‌వాసం ఉంటాన‌ని, చెప్పులు ధ‌రించ‌న‌ని భీష్మించుకున్నారు. నిన్న బీజేపీ, అన్నాడిఎంకే (AIADMK) నేత‌లు నిర‌సన చేపట్ట‌గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Annamalai : లైంగిక దాడిపై బీజేపీ నిర‌స‌న‌లు అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో ఈనెల 23న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ యువ‌కుడితో ఆ యువ‌తి యూనివ‌ర్సిటీ క్యాంప్‌లో ఉండ‌గా ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ...
Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !
National

Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !

Indian Railways | అయ్య‌ప్ప మాల‌ధారుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు నడిపిస్తున్న‌ ప్ర‌త్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ర‌ద్దు చేసింది. యాత్రికుల సంఖ్య‌ ర‌ద్దీ త‌గ్గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శ‌బరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్ర‌మేణా తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది. శ‌రిమలకు రైల్వే స‌ర్వీసులు శ‌బరిమల అయ్యప్ప స్వామి దేవ‌స్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను న‌డిపిస్తోంద...
Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’
National

Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’

Manmohan Singh : మ‌న్మోహ‌న్ సింగ్‌.. మృదు స్వ‌భావి. నోట్లో నాలుక ఉండ‌దన్న‌ట్టే క‌నిపించిన ఆయ‌న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం. రెండు సార్లు ప్ర‌ధానిగా ప్రాతినిధ్యం వ‌హించిన మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్త‌గా త‌న‌కున్న అనుభ‌వంతో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్య‌మాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మ‌న్మోహ‌న్ సింగ్ (92) మృతి చెందార‌నే వార్త భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని క‌లిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్త‌ను కోల్పోయామ‌నే విషాదఛాయ‌లు అలుముకున్నాయి. ఆర్థికరంగ‌ డాక్ట‌ర్.. Manmohan Singh ప్ర‌స్తుత‌ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జ‌న్మించిన మన్మోహన్ సింగ్ ఉన్న‌త విద్యను అభ్య‌సించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రం...
error: Content is protected !!