Sarkar Live

National

Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..
National

Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..

Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై థానే విరార్ బోయిసర్ వాపి బిలిమోరా సూరత్ బరూచ్ వడోదర ఆనంద్ అహ్మదాబాద్ సబర్మతి బులెట్ ట్రైన్ స్టేషన్లలో వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. అధిక నాణ్యత గల విశ్రాంతి గదులు, పిల్లల కోసం నర్సరీలు, సామాను లాకర్లు ప్రయాణీకుల అవసరాలను తీరుస్తాయి. ఫస్ట్-క్లాస్ ప్రయాణికులు బిజినెస్‌ లాంజ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు, ప్రయాణంలో విశ్రాంతిని పొంద‌వ‌చ్చు. స్టేషన్‌లలో వీల్‌...
Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..
National

Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..

Fengal Cyclone Alert | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మార‌నుంద‌ని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా వస్తూ.. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాల పడతాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చ...
Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌
National

Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంల‌కు బ‌దులుగా బ్యాలెట్ పేపర్ కోసం భారత్ జోడో యాత్ర లాంటి ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge ) పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చ‌విచూసిన రెండు రోజులకు ఖర్గే ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు దీనిపై అవగాహన కల్పించడానికి భారత్ జోడో యాత్ర స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తల్కతోరా స్టేడియంలో జరిగిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తారని మోదీ భయపడుతున్నారని అన్నారు. బీజేపీకి రాజ్యాంగ సమగ్రత లేదని ఖర్గే ఆరోపించారు బ...
Devendra Fadnavis| మ‌హారాష్ట్ర‌ సీఎంగా ఫడ్నవీస్‌..?
National

Devendra Fadnavis| మ‌హారాష్ట్ర‌ సీఎంగా ఫడ్నవీస్‌..?

Devendra Fadnavis | మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పుడు సీఎం ఎవరన్నది..? ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యమంత్రి పదవికోసం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis )‌, ఏక్‌నాథ్‌ షిండే ఇద్దరూ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ప్ర‌స్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహా తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మద్దతు తెలిపినట్లు స‌మాచారం.. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి ఏకంగా 235 సీట్లు గెలుచుకొని భారీ విజ‌యం కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం ...
Parliament winter session | పార్ల‌మెంట్‌ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
National

Parliament winter session | పార్ల‌మెంట్‌ ఉభయ సభలు బుధవారానికి వాయిదా

Parliament winter session | పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు (Parliament winter session) బుధవారానికి వాయిదా పడ్డాయి సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభ‌మ‌య్యాయి. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత లోక్‌సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి నెల‌కొంది. దీంతో ఎగువ సభను చైర్మన్‌ ధన్‌కర్‌ బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో కీల‌క‌మైన‌ వక్ఫ్‌ (సవరణ) సహా 16 బిల్లులను (waqf bill ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే మణిపూర్‌ హింస, గౌతమ్‌ అదానీ అవినీతి చర్యలపై (A...
error: Content is protected !!