Sarkar Live

National

AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం
National

AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం

AAP vs Congress | ఇండియా కూటమిలోని కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. రెండు పార్టీల మ‌ధ్య ఇప్ప‌టికే కోల్ఢ్‌వార్ ఉండ‌గా కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా అగ్గి రాజేశాయి. దీనిపై ఆమ్ ఆమ్మీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరుతామని ఆప్ నేతలు హెచ్చరించారు. రెండు పార్టీల మ‌ధ్య చోటుచేసకున్న ఈ రాజ‌కీయ‌ ప‌రిణామాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఇండియా కూట‌మిలో క‌ల‌కలం రేపుతున్నాయి. దుమారం రేపిన మాకెన్ వ్యాఖ్య‌లు ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌పై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) చేసిన వ్యాఖ్య‌లు ఇండియా కూట‌మికి త‌ల‌నొప్పిగా మారాయి. అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం పేరుతో అర‌వింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వ‌చ్చార‌ని, జ‌న్ లోక్‌పాల్ ఏర్పాటు చేయ‌డంలో ఆ...
Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
National

Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Chhattisgarh News | శవంతో శృంగారాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. మైన‌ర్‌పై లైంగిదాడి, హ‌త్య‌కు సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్త గురు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. మైన‌ర్‌పై హ‌త్యాచార‌ కేసులో నితిన్ యాదవ్, నీలకంఠ్ నాగేశ్ దోషులుగా తేలారు. వీరు బాలిక‌ను అపహరించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్ప‌డ్డార‌ని నిర్ధార‌ణ అయ్యింది. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష ప‌డింది. నాగేశ్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మ‌రికొన్ని సెక్ష‌న్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష ప‌డింది. అదే కేసులో నాగే...
Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..
National

Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..

Bill Clinton Hospitalised | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వాషింగ్ట‌న్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ హాస్పిటల్ (MedStar Georgetown University Hospital in Washington, D.C.)లో చేర్చారు. ఈ విష‌యాన్ని ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంజెల్ యురీనా వెల్లడించారు. 'మాజీ అధ్య‌క్షుడు క్లింట‌న్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఇప్పుడాయ‌న బాగానే ఉన్నారు. క్రిస్మ‌స్‌కు ముందే ఇంటికి తిరిగి వ‌స్తారు' అన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని తెలిపారు. వైద్య బృందం అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌ర‌మైన చికిత్స‌ను అందిస్తోంద‌ని పేర్కొన్నారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన Bill Clinton వాషింగ్టన్‌లో తన నివాసంలో ఉన్నప్పుడు 78 ఏళ్ల క్లింటన్ (Former US President Bill Clinton) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోవ‌డంతో వెంట‌నే ఆయ‌న...
One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్
National

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్

One nation one Election : వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుపై కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) సంచ‌ల‌న కామెంట్ చేశారు. జేపీసీకి బిల్లులు పంపినా పార్ల‌మెంటులో మాత్రం ఆమోదం పొంద‌ద‌ని వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్ మాల్వాలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ రెండూ ఆమోదం పొంద‌వు వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ (ONOE)తోపాటు రాజ్యాంగ సవరణ చేసే బిల్లు కూడా పార్ల‌మెంటులో దాఖ‌ల‌య్యాయి. వీటిపై లోక్‌సభలో హోరాహోరీ చర్చ జ‌రిగింది. ఈ రెండు బిల్లులను పార్లమెంటు (Parliament) సంయుక్త కమిటీ (JPC)కి పంపారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ సింగ్ ఒక ప్ర‌శ్న‌న‌కు స‌మాధానంగా సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జేపీసీ ఏర్పాటు చేశారు గానీ.. ఆ బిల్లులు ఆమోదం పొందవు అన్నారు. బీజేపీ ఎంపీలే ఒకరిపై ఒక‌రు ప‌డ్డారు.. బీజేపీ ఫిర్యాదుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ల...
PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..
National, Trending

PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..

PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్‌కు చేరుకున్నారు. రెండు రోజుల‌పాటు ఆయ‌న ఈ దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న చారిత్ర‌కంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్క‌డి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న రెండు దేశాల మ‌ధ్య పెరుగుతున్న సత్సంబంధాల‌కు ప్ర‌తీక అని విశ్లేష‌కులు అంటున్నారు. భార‌త్, కువైట్‌కు ప్ర‌యోజన‌క‌రంగా నిల‌వ‌నుంద‌ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కువైట్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు భార‌త్‌, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేప‌థ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాల‌ర్...
error: Content is protected !!