Sarkar Live

National

Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!
National

Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!

Flight cancellation impact : ఇండిగో విమానాలు అక‌స్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు రాక‌పోక‌లు సాగించే వారు అసౌక‌ర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన‌ రైల్వే శాఖ ప్రజలకు సౌకర...
ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation
National

ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation

హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క‌సారిగా త‌లెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య: ఢిల్లీ విమానాశ్రయం: 220కు పైగా విమానాలు రద్దు. బెంగళూరు విమానాశ్రయం: 100కు పైగా విమానాలు రద్దు. హైదరాబాద్ (RGIA): మొత్తం మీద 90కి పైగా విమానాలు హైదరాబాద్‌లో గందరగోళం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధిక...
Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
National

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు

Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...
Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి
National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి

Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున...
National

Delhi Blast Case : టెర్రర్ మాడ్యూల్‌ దర్యాప్తులో సంచ‌ల‌న‌ విష‌యాలు..

Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్‌ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్ట‌యిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కీలక నిందితుడు డాక్ట‌ర్‌ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్‌ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్‌కు చెంద...
error: Content is protected !!