Sarkar Live

National

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం వద్దు..
National

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం వద్దు..

Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ దుస్సాహసానికి తగిన విధంగా స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించారని తెలిపాయి. "ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మే 7న దాడుల తర్వాత భారత్ వైఖరి పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ బాంబులు వేస్తుంది. పాకిస్తాన్ ఆగిపోతే, భారత్ ఆగిపోతుంది అని కూడా ఆ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే మాట్లాడుతుంది, చర్చించడానికి వేరే అంశం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. "సింధూ జలాల ఒప్పందం సీమాంతర ఉగ్రవాదానికి సంబ...
India attacks pakistan | పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలపై దాడి భారత ఆర్మీ ప్ర‌క‌ట‌న‌
National

India attacks pakistan | పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలపై దాడి భారత ఆర్మీ ప్ర‌క‌ట‌న‌

India attacks Pakistan : భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంది. జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, రాజస్థాన్ సరిహద్దులోని నగరాలను లక్ష్యంగా దాడిచేయ‌డానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. గత 24 గంటల్లో పాకిస్తాన్ 26 చోట్ల దాడి చేసింది. దీనికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఎల్‌ఓసీలోని అనేక చోట్ల అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఇంతలో, పాకిస్తాన్ మీడియా వారి మూడు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎంతగా ఆగ్రహించిందంటే, అది డ్రోన్లు మరియు క్షిపణులతో భారత్ లోని నివాస ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్‌లోని 5 సైనిక స్థావరాలపై దాడి చేసిందని సమాచారం వెలుగులోకి వచ్చింది.పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలు సుకుర్, నూర్ ఖాన్, రఫీకి, మురిద్, రహీం యార్ ఖాన్‌ భార‌త ఆర్మీ దాడుల‌కు ప్ర‌భావిత‌...
పాక్ దాడుల్లో ప్రభుత్వ అధికారితో సహా ఐదుగురి మృతి – Operation Sindoor Live
National

పాక్ దాడుల్లో ప్రభుత్వ అధికారితో సహా ఐదుగురి మృతి – Operation Sindoor Live

Operation Sindoor Live | రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లో శనివారం ఉదయం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి సహా ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌ (North Kashimir)లోని ఉరి నుంచి జమ్మూ ప్రాంతంలోని రాజౌరి(Rajouri), పూంచ్ (Punch) వరకు నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు రాత్రిపూట మోర్టార్, ఆర్టిలరీ షెల్స్‌ను ప్రయోగించాయి. పాకిస్తాన్ (Pakistan) దళాల కాల్పుల్లో అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజౌరిగా ఉన్న ఉన్నతాధికారి రాజ్ కుమార్ తప్పా మరణించారు. ఒక షెల్ అతని ఇంటికి తగలడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందతూ అతడు మరణించాడు. ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా Xలో పోస్ట్ చేశారు. "రాజౌరి నుంచి చేదు వార్త మేము J&K అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన...
రంగంలోకి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్..2 పాక్ ఫైటర్ జెట్‌ల నేలమట్టం India vs Pakistan War Live Updates
National

రంగంలోకి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్..2 పాక్ ఫైటర్ జెట్‌ల నేలమట్టం India vs Pakistan War Live Updates

India vs Pakistan War Live Updates : భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని మన భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. సిందూర్ ఆపరేషన్‌లో భాగంగా భారత సాయుధ దళాలు వేగంగా చర్య తీసుకున్నాయి, ఎటువంటి నష్టాలు లేకుండాపాక్ క్షిపణులను ఆకాశంలోనే పేల్చివేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (HQ IDS) ప్రకారం, పాకిస్తాన్ జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారతీయ సైనిక స్థావరాలు, పౌర ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది, క్షిపణుల దాడి, పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ఉపయోగించింది. అయితే, భారతకు చెందిన బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు - L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలతో సహా - పాక్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. కాగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలో నౌషేరాతో సహా అనేక సెక్టార్లలో...
300-400 డ్రోన్లతో 36 చోట్ల పాక్ దాడి.. దీటుగా ప్రతీకారం తీర్చుకున్నాం.. India-Pakistan Conflict Live
National

300-400 డ్రోన్లతో 36 చోట్ల పాక్ దాడి.. దీటుగా ప్రతీకారం తీర్చుకున్నాం.. India-Pakistan Conflict Live

India-Pakistan Conflict Live : పాకిస్తాన్ నిరంతరం భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ నిరంతరం సరిహద్దు దాటి క్షిపణులను, డ్రోన్లను పంపింది. అయితే, భారత్ (Indian Army) పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడంలో నిమగ్నమై ఉంది. ఈ మొత్తం పరిణామాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వివరణాత్మక సమాచారాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలు పిరికితనంతో కూడుకున్నవని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ నిన్న రాత్రి పౌరుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి యత్నించిందని అన్నారు. పాకిస్తాన్ చర్యలకు భారత సైనిక విభాగాలు బలంగా స్పందించాయి. India-Pakistan Conflict పాకిస్తాన్ దాడులకు భారతదేశం ప్రతీకారం తీర్చుకుందని ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి (Sofia Quereshi) తెలిపారు. మే...
error: Content is protected !!