Sarkar Live

National

Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు
National

Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు

Operation Sindoor : భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్ (Pakistan) లోపలి భాగంలో దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఇందులో పీవోకే, పాకిస్తాన్ భాగాలు ఉన్నాయి. india vs pakistan : పాకిస్తాన్‌లో దాడి ఎక్కడ జరిగింది? భారత సైన్యం విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో, నాలుగు పాకిస్తాన్‌లో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని స్థావరాలలో బహవల్‌పూర్, మురిద్కే, సియాల్‌కోట్ ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించారు. మూడు దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. Operation Sindoor : అన్ని దాడులు విజయవంతం తొమ్మిది ప్రదేశాలపై దాడులు విజయవంతమయ్యాయని వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎ...
Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!
National

Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!

Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్‌ డ్రిల్‌ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగ...
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News
National

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News

Jammu Kashmir News కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పన్నిన అతిపెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్ లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో 5 ఐఇడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. దీని గురించి పూంచ్ పోలీసులు మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఏదో పెద్ద కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ కుట్రను భగ్నం చేశామని తెలిపారు. కాశ్మీర్‌(Jammu Kashmir )లోని పహల్గామ్‌(Pahelgam)లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం నిరంతరం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు శోధిస్తోంది. ఈ కవాతు సమయంలో, పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో సైన్యం ఒక ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించింది. అక్కడ నుండి ఈ ఐఇడిలను స్వాధీనం చేసుకున్నారు. Jammu Kashmir News 'ఇది ఉగ్రవాదులకు దాక్కునే ప్రదేశం' ఇక్కడి నుండి 5 ఐఇడి వైర్‌లెస్ సెట్‌లు, కొన్ని బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాదులకు దాక్కున...
Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..
National

Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..

Badrinath Temple : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్ తలుపులు తెరవడంతో, ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్...
High Alert | పాకిస్తాన్ కాల్పులు… తిప్పికొట్టిన భార‌త్
National

High Alert | పాకిస్తాన్ కాల్పులు… తిప్పికొట్టిన భార‌త్

High Alert : నియంత్రణ రేఖ (Line of Control - LoC) వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ (Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు (provocative firing) జరుపుతుండటంతో భారత భద్రతా దళాలు (security forces) అప్రమత్తం (High Alert)గా ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ చిన్న ఆయుధాలతో కాల్పులు ప్రారంభించింది. భారత సాయుధ దళాలు ఈ చర్యకు తక్షణమే స్పందించాయి. ఈ నేప‌థ్యంలో స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉగ్రవాదుల‌ చొరబాటు ప్రయత్నాలు! పాకిస్తాన్ ప్రస్తుతం భయానక స్థితి (panic)లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సరిహద్దుల్లో (border) కాల్పులు జరపడానికి ఇది ఒక కారణమ‌ని తెలుస్తోంది. ఈ కాల్పులు చొరబాటుదారులకు, క్రియాశీల ఉగ్రవాదులకు కవర్ ఫైర్‌గా ఉపయోగపడే అవకాశం ఉంది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను చొప్పించే ప్రయత్నం...
error: Content is protected !!