IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు
హైదరాబాద్ : ఐఆర్సిటిసి (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.! 'పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర' (AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN) పేరిట ఒక ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Train) ను తాజాగా ప్రకటించింది. ఈ రైలు జూలై 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన యాత్రను ప్రారంభిస్తుంది.
ఈ రైలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం, ఓంకారేశ్వర్, దీక్షా భూమి స్థూపం (డాక్టర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం) నాగ్పూర్లోని శ్రీస్వామినారాయణ మందిరం, జన్మభూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం) మోవ్, త్రియోత్కర్ బిస్వర్ జ్యియోత్కర్ వద్ద ఉన్న త్రియోత్కర్ వద్ద ప్రయాణిస్తుంది. పూణేలో జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవశాన్ని IRCTC ఈ యాత్రద్వారా కల్పించి...




