Sarkar Live

Special Stories

Special Stories

Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..
Special Stories

Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..

హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం! Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం! కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆ...
Building Construction Rules 2026 |  భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!
Special Stories

Building Construction Rules 2026 | భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!

Telangana Building Construction Rules 2026 | రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టి.డి.ఆర్ (TDR) వినియోగం, సెట్‌బ్యాక్ సడలింపులు, అదనపు అంతస్తుల అనుమతులపై సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హై రైజ్ భవనాల కొత్త నిర్వచనం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ, ఇకపై 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే 'హై రైజ్' (High-Rise) భవనాలుగా గుర్తించనున్నారు. దీనివల్ల మధ్యతరహా నిర్మాణాలకు నిబంధనల నుంచి కొంత ఉపశమనం కలగనుంది. అదనపు అంతస్తులకు గ్రీన్ సిగ్నల్ 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది: 40 ఫీట్ల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు అనుమతి. ...
Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
Special Stories

Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా

పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం .. Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 'సర్కార్ లైవ్ (Sarkar Live)' కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు 'ఫిజికల్ వెరిఫికేషన్' (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది. ​Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ? నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ​ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం...
తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare
Special Stories

తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare

మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే భారం! Telangana Agitators Welfare : స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం దాటినా, ఆ కల కోసం లాఠీ దెబ్బలు తిని, జైలు గోడల మధ్య నలిగిపోయిన సామాన్య ఉద్యమకారుల బతుకులు నేటికీ 'గోస' పడుతూనే ఉన్నాయి. పదవుల పంపకాలు పూర్తి కావడంతో పాలన గాడిలో పడింది కానీ, క్షేత్రస్థాయిలో పోరాడిన యోధుల సంక్షేమం మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొండిచేయి ఎదురవ్వగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో అన్యాయం.. ఆవేదనలో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమమే పునాదిగా అధికారంలోకి వచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జైలుకు వెళ్లిన వారికి, అక్రమ కేసులు ఎదుర్కొన్న సామాన్యులకు తగిన గుర్తింపు లభించలేదు. కొద్దిమందికే పదవులు దక్కాయని, మెజారిటీ పోరాట య...
Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!
Special Stories

Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!

వేల క్వింటాళ్ల సర్కారు ధాన్యం మాయం! ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అధికారులు విస్తుపోవాల్సిందే Narsampet Rice Mill Scam | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖ రైస్ మిల్లు 'అరవింద' ఇప్పుడు తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిల్లులో కనిపించకపోవడం (Rice mill Paddy Missing) స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డులకు, మిల్లులోని అసలు నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో 'ధాన్యం ఆవిరైందా? లేక అమ్మేశారా?' అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. Rice Mill Scam : అసలేం జరిగింది? ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి పౌరసరఫరాల శాఖకు (CMR రూపంలో) అప్పగించే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.2025-26 ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్...
error: Content is protected !!