Sarkar Live

Special Stories

Special Stories

Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొర‌క‌లేదా?
Special Stories

Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొర‌క‌లేదా?

వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండలంలో క‌ల‌క‌లం రేపిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి (Gorrekunta Murder Case) కేసులో దర్యాప్తు మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి సుమారు 45 రోజులు గడిచినప్పటికీ, ఈ హత్య మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతోందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన మ‌ర్డ‌ర్‌ మిస్టరీలను కూడా అవలీలగా ఛేదించిన ట్రాక్ రికార్డు పోలీసు శాఖకు ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం గొర్రెకుంట శివారులో ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలిన మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన ఘనత పోలీస్ శాఖకు ఉంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్ర‌తిప‌క్ష‌ పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల.రాజు(లవ్ రాజ్ )అనుమానాస్పదంగా మృతి చెంది 45 రోజులు గడిచినా కేసు మిస్టరీ ఎందుకు వీడటం లేదు అన్నది ప్రశ్న. ఈ...
Death Mystery | నెల‌రోజులైనా వీడని మిస్టరీ!
State, Special Stories

Death Mystery | నెల‌రోజులైనా వీడని మిస్టరీ!

బీఆర్ఎస్ గ్రామ అధ్య‌క్షుడి మృతిపై ఇంకా తొల‌గ‌ని సందిగ్ధత Warangal News | గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ 15వ డివిజన్‌ గొర్రెకుంటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు అలియాస్ లవ్ రాజ్ అనుమానాస్పద మృతి (Death Mystery) పై 30 రోజులు గడిచినా మిస్ట‌రీ వీడ‌లేదు. ద‌ర్యాప్తులోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల అక్టోబర్ 18న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు మరుసటి రోజు 19న‌ ఉదయం మొగిలిచెర్ల శివారులోని చెట్ల పొద‌ల్లో విగ‌తజీవిగా కనిపించడం కలకలం రేపింది. రాజు స్వస్థలం గొర్రెకుంట అయినప్పటికీ అతని మృత‌దేహం మాత్రం మొగిలిచెర్లలో లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక పార్టీ గ్రామ‌ అధ్య‌క్షుడిగా అంద‌రికీ సుప‌రిచితుడు కావ‌డంతో గొర్రెకుంట, మొగిలిచెర్ల, పోతరాజుపల్లి, కీర్తిన‌గ‌ర్‌, జాన్‌పాక‌ సహా పరిసర గ్రామాల్లో ల‌వ్‌రాజ్ మ‌ర‌ణంప...
KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌
Special Stories

KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వరుస ప‌రాజ‌యాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుక‌బ‌డిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్‌, మునిసిప‌ల్ ఎన్నికల్లో ఓటములను చ‌వి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ (Jubilee Hills by-election result)లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. వరుస పరాజయాలకు కార‌ణాలు ఇవేనా? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్ర‌జాద‌ర‌ణ పొందింది. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. ...
ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam
Special Stories

ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam

పౌర సరఫరాల శాఖ కు 30 కి పైగా ఏసికెలు పెండింగ్ ధాన్యం కేటాయింపులు లేకుండానే ధాన్యం దిగుమతి Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు? హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర...
రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply
Special Stories

రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply

మంజునాధ ఏంది నీ దందా .. Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ ఎత్తున వ్యత్యాసం ఉండటం పౌరసరఫరాల శాఖలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో మిల్లర్ 2 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, ఆ విషయం ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2 కోట్ల ధాన్యం ఎటుపోయింది ? అక్షరాల రెండు కోట్లు విలువ చేసే ధాన్యం ఎక్కడ పోయినట్లు..?బహిరంగ మార్కెట్ కు తరలించారా ?కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందా?అనే విషయాలు పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో ఆ మిల్లులో ధాన్యం లేని విషయాన్ని సంబంధిత "డిటి" ఎందుకు గుర్తించలేదు? అనేది ప్రశ్న.వివరాల్లోకెళితే హన్మకొండ జ...
error: Content is protected !!