Sarkar Live

Sports

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires
Sports

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires

Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Virat Kohli టెస్ట్ కెరీర్.. Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో 40 గెలిపించాడు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కెప్పెన్ గా అతడు 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడ...
IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!
Sports

IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!

IPL 2025 Suspended News : తాజా నివేదికల ప్రకారం, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య IPL 2025 ను తక్షణమే వాయిదా వేయాలని IPL పాలక మండలి నిర్ణయించింది. ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించిన తర్వాత గురువారం పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. అటువంటి పరిస్థితిలో, IPL పాలక మండలి ధర్మశాలలో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ప్రత్యేక రైలులో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేక రైలులో పంపించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధర్మశాల దగ్గర నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ...
IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..
Sports

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..

IPL 2025 Schedule | వేస‌వి సెలవుల్లో క్రికెట్ అభిమానుల‌కు ఎగిరి గంతేసే వార్త ఇది.. త్వ‌ర‌లో ఐపీఎల్‌ 2025 హంగామా మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 18వ తేదీతో లీగ్‌ దశ ముగిసిపోతుంది. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్స్ జ‌రుగుతుఆయి. మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్‌లోనే క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌కు సైతం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తన సొంత మైదానం ( ఉ...
Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Sports

Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్

Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెల‌కొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records) తన కేవ‌లం 44వ టెస్ట్‌లో మైలురాయిని చేరుకున్నాడు.. తద్వారా రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత రిటైర్ అయిన రవిఅశ్విన్, కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 2016లో తన 37వ టెస్టులో తన 200వ టెస్ట్ వికెట్‌ను తీసిన తర్వాత అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. అడిలైడ్, బ్...
India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!
Sports

India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!

India vs Australia Boxing Day Test | బాక్సింగ్ డే సందర్భంగా గురువారం నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు (Ind vs Aus )లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఓపెనర్‌గా ఇప్పటివరకు సిరీస్‌లో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్‌ను మూడో ర్యాంక్‌కు మార్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాహుల్ మూడు మ్యాచ్‌లు, ఆరు ఇన్నింగ్స్‌లలో 47.00 సగటుతో 235 పరుగులతో, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత 84 పరుగులతో అత్యుత్తమ స్కోరుతో సిరీస్‌లో భారతదేశం త‌ర‌పున ఎక్కువ ప‌రుగులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌తో ప్రారంభమైన టెస్ట్ సీజన్‌లో, రోహిత్ కేవలం ఒక 50తో, ఆశ్చర్యకరంగా 11.69 సగటుతో ఏడు గేమ్‌లలో కేవ‌లం 152 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఈ సంవత్సరం, అతను 13 టెస్టులు, 24 ఇన్నింగ్స్‌లలో 26.39 స‌గ‌టుతో ...
error: Content is protected !!