Sarkar Live

Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
State, Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..

Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్​ రికగ్నేషన్​ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డ‌బ్బుల‌ను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించ‌నుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్ర‌లు చాలావ‌ర‌కు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేష‌న్‌ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. పెన...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
ACB Rids | ఏసీబీ అదుపులో  ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్
State, Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు.. Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ జనరల్‌ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు...
Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం
Hyderabad, State

Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామాను బిజెపి హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన తెలంగాణ బిజెపిని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను బిజెపి హైకమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఒక వారం తర్వాత పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. దీనిని జూలై 11, 2025న బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీపీ నాయకుడు, గోషామహల్ (Goshamahal ) ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ శుక్రవారం (జూలై 11) అధికారిక లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజా సింగ్ ఇటీవల తన రాజీనామా లేఖను కేంద్...
Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు
Hyderabad, State

Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

Hydraa demolitions in Hyderabad : హై రాబాద్‌లో అక్రమ భవనాలపై హైడ్రా (Hydraa ) గట్టి చర్యలు తీసుకుంటోంది. కాలువలు, చెరువులు, కుంటలు, పబ్లిక్ పార్కులపై నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తోంది. శుక్రవారం (జూలై 11) కూకట్‌పల్లి ప్రాంతంలో హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి. హబీబ్ నగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. పోలీసుల భద్రత మధ్య వారు ఆక్రమణలను తొలగించారు. హబీబ్ నగర్‌లోని డ్రెయిన్ (నాలా) 7 మీటర్ల పొడవు ఉంది. హైడ్రా NRC గార్డెన్, NKNR గార్డెన్ నుండి సరిహద్దు గోడలకు, డ్రెయిన్‌కు అడ్డుగా ఉన్న మరొక గోడను కూల్చివేసింది. వారు ఆ ప్రాంతం నుండి చెత్త, ఇతర వ్యర్థాలను కూడా తొలగించారు. Hydraa : రాజేంద్ర నగర్​ లో పార్కు భూమి స్వాధీనం మరో కేసులో, రాజేంద్రనగర్‌లోని పార్క్ భూమిలో అక్రమ భవనాలను హైడ్రా తొలగించింది. పార్క్ భూమిని అనధికారికంగా ఉప...
error: Content is protected !!