Sarkar Live

Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..
State, Hyderabad

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

South Central Railway | వచ్చే ఆగస్టు నెలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని కీలక మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్–తిరుపతి, రిటర్న్ సర్వీసులు రైలు నంబర్ 07009 జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07010 ఆగస్టు 1 నుంచి 29 వరకు శుక్రవారం తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు నడుస్తుంది. కాచిగూడ–నాగర్​సోల్​ స్పెషల్ ట్రైన్​ నంబర్ 07055 ఆగస్టు 7, 28 మధ్య గురువారం కాచిగూడ నుంచి నాగర్సోల్‌కు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07056 ఆగస్టు 8 నుండి 29 వరకు శుక్రవారం నాగర్సోల్ నుండి కాచిగూడకు తిరిగి వస్తుంది. నాందేడ్-తిరుపతి వారాంతపు రైళ్లు రైలు నంబర్ 07015 ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు నాందేడ్ నుండి తిరుపతికి ప్రతి శనివ...
Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..
State, Hyderabad

Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..

48 గంటల్లో 4 ఫుడ్ పాయిజన్ ఘటనలు.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు ఆగ్రహం గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని హ‌రీష్ రావు విమర్శించారు. 48 గంటల్లో 4 ఘటనలు: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాల భద్రా...
Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
State, Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..

Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్​ రికగ్నేషన్​ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డ‌బ్బుల‌ను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించ‌నుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్ర‌లు చాలావ‌ర‌కు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేష‌న్‌ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. పెన...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
error: Content is protected !!