Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..
                    Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ (Fare Revision)లను సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అమలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Hyderabad Metro : తక్కువ దూరాలకు చార్జీలు
2 కి.మీ వరకు దూరాలకు ఛార్జీ రూ.122 కి.మీ నుంచి ఎక్కువ, 4 కి.మీ వరకు రూ.18;4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు ఛార్జీ రూ.306 కి.మీ నుంచి 9 కి.మీ వరకు,ఛార్జీ రూ.409 కి.మీ కంటే ఎక్కువ 12 కి.మీ వరకు ఛార్జీ రూ.50
ఎక్కువ దూరాలకు ధ...                
                
             
								



