Sarkar Live

Hyderabad

TGSRCT | రోడ్ల‌పైకి కొత్త బస్సులు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
State, Hyderabad

TGSRCT | రోడ్ల‌పైకి కొత్త బస్సులు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

TGSRCT | తెలంగాణ‌లో కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈమేర‌కు తెలంగాణ స‌ర్కారు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం అందిస్తుండ‌డంతో బస్సులు నిత్యం కిట‌కిట‌లాడుతున్నాయి. సీట్లు దొర‌క‌క ప్ర‌యాణికులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. బ‌స్సుల కోసం బ‌స్టాండ్లు, బ‌స్టాపుల జ‌నం గంట‌ల త‌ర‌బ‌డి ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్ర‌భుత్వం స్పందించి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు టీజీఆర్టీసీ తెలిపింది. మ‌రోవైపు కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్ లు , 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్ బ‌స్సుల‌ స్థానంలో కొత్త బస్సులను ప్ర‌వేశపెడుతున్నారు. 13 నుంచి 15 లక్షల కిలోమీట‌ర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ప‌క్క‌నపెట్ట‌నుంది. తెలుగు వార్తలు, ప్రత్...
Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Hyderabad, State

Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-అర్సికెరే (07060/07010) హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...
HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు
State, Hyderabad

HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు

ఆక్రమణకు గుఐన 1,094 గజాల భూమి స్వాధీనం HYDRAA Hyderabad : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం రాజేంద్రనగర్ మండలం హైదర్‌నగర్‌లోని ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా క‌బ్జాచేసిన 1,094 చదరపు గజాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2001లో, ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదర్‌నగర్‌ (Hydernagar) లోని నలంద నగర్ కాలనీ పేరుతో ఒక లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది, దీనిని అప్పట్లో హుడా ఆమోదించింది. అయితే, ఆ భూమిని అమ్మినవారు పక్కనే ఉన్న 1,004 చదరపు గజాల స్థలాన్ని తమ ఆస్తిలో భాగంగా క్లెయిమ్ చేసుకుని దానిని ఆక్రమించుకున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నలంద నగర్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు తర్వాత, హైడ్రా 1,094 చదరపు గజాలు నలంద నగర్‌కు చెందినవిగా గుర్తించింది. మంగళవారం, హైడ్రా అధ...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
error: Content is protected !!