Sarkar Live

Hyderabad

Lionel Messi  | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్
Hyderabad, Sports

Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధ...
Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..
State, Hyderabad

Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..

Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మర...
హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ
State, Hyderabad

హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ

హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయ‌డం, ఒక లేన్ నుంచి మ‌రో దానికి మారిన‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డం తదిత‌ర కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్య‌కృత్య‌మ‌య్యాయి. వాహ‌న‌దారుల ఈ ధోర‌ణి వ‌ల్ల అనేక ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్టేందుకు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్ర‌త్యేక చ‌ర్యల‌కు శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ స‌హ‌కారంతో ఓ బృహ‌త్త‌ర కార్యానికి ముంద‌డుగు వేశారు. హైస్పీడ్ వ‌ల్లే నిత్యం...
Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ
State, Hyderabad

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ

Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...
Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
State, Hyderabad

Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లల...
error: Content is protected !!