Sarkar Live

Hyderabad

ఆర్టీసీ చర్చలు విఫలం: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె!
Hyderabad

ఆర్టీసీ చర్చలు విఫలం: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె!

●డిపోలకే పరిమితం కానున్న బస్సులు.. స్తంభించనున్న ప్రజారవాణా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ​చర్చలు కేవలం కాలయాపనే: జేఏసీ విమర్శ ​సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించిందని కార్మిక నేతలు మండిపడ్డారు. చివరి నిమిషంలో చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేశారే తప్ప, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వారు ఆరోపించారు. ​"మేము కొత్త డిమాండ్లు ఏవీ కోరలేదు. అన్నీ పాత డిమాండ్లే. ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు అనడం సరైంది కాదు. మా సమస్యలపై స్పష్టమైన హామీ లభించలేదు."ఆర్టీసీ JAC ​ప్రధాన డిమాండ్లు ఇవ...
ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు హర్షణీయం: TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు
Hyderabad

ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు హర్షణీయం: TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు

●675 అమరవీరుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి ​●250 గజాల ఇళ్ల స్థలం, సంక్షేమ బోర్డు కోసం పట్టు ●పోలీస్ శాఖ రికార్డు ప్రకారం కేసులు ఉన్న వారికి కూడా న్యాయం చేయాలి ●తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు డిమాండ్ ​తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి హర్షం వ్యక్తం చేసింది.కె. కేశవరావు చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించడం శుభపరిణామమని TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు అన్నారు.​ఈ కమిటీలో ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాములు నాయక్ వంటి నేతలను చేర్చడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ​అమరవీరుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ​ఈ సందర్భంగా గుర్రం రఘు...
తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన
State, Hyderabad

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన

తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం' నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​ప్రధాన డిమాండ్లు.. ​రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ​ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని కోరారు. ​సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర - మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి. ​కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో 'రా...
​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్
Hyderabad

​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్

తాను భారతీయ జనతా పార్టీని వీడి పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కేవలం "పిచ్చి ప్రచారం" అని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ​పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు ​నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్న వార్తలు అవాస్తవమని ఈటల స్పష్టం చేశారు. "పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. పదవుల కోసం పద్దులు మోసే అలవాటు నాకు లేదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి ఊతమిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ​ఆనాడు వినేవారే లేరు.. ​బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు కా...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
error: Content is protected !!