Sarkar Live

Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism
State, Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism

Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం క‌లిగిన న‌గ‌రం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ ఐటీ హబ్‌ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ...
Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
State, Hyderabad

Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణ‌లోని ఉత్త‌ర‌, మ‌ధ్య‌, ప‌శ్చిమ‌, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని IMD వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు...
రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival
State, Hyderabad

రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival

Bathukamma festival : బతుకమ్మ పండుగ ను అంత‌ర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (Telangana tourism) ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల పూల పండుగను ఈసారి మరింత వైభవంగా జరపాలని సంకల్పించింది. ఈ సారి కూడా బతుకమ్మ ఉత్సవం వ‌రంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి (Thousand Pillar Temple) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు పురాతన కట్టడాల మధ్య సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కొంగొత్త త‌ర‌హాలో Bathukamma festival బ‌తుక‌మ్మ ఉత్స‌వాల ((Bathukamma festival)ను ఈ సారి రియో కార్నివల్ తరహాలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism minister Jupally Krishna Rao) తెలిపారు. ప్రపంచ పర్యాటక...
TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
State, Hyderabad

TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు TGSRTC Special Buses 2025 : బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను (Bathukamma Dasara Special Services) బస్సులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈనెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీ...
ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops
State, Hyderabad

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops

Cow’s Last Rites: హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Cops) త‌మ సామాజిక బాధ్య‌త‌ను (social responsibility) చాటుకున్నారు. మృతి చెందిన ఆవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంత్యక్రియ‌లు (Cow’s Last Rites) నిర్వహించారు. ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెస్లీ, మొబైల్ కానిస్టేబుల్ టి. సురేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి సెంట‌ర్‌లో రోడ్డుపై చ‌నిపోయి ఉన్న ఆవు కనిపించింది. దీంతో వారిద్ద‌రు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను క్ర‌బ‌ద్ధీక‌రించారు. సొంత ఖ‌ర్చుతో అంత్య‌క్రియ‌లు పోలీసులు కాంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆవు మృతదేహాన్ని త్రిముల్‌ఘెర్రీలోని గాంధీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గుంత తవ్వించి సమాధి చేశారు. ఈ అంత్యక్రియల (final rites)కు సంబంధించిన ఖర్చును స్వయంగా ఆ ఇద్దరు అధికారులే భరించారు. Hydera...
error: Content is protected !!