Sarkar Live

Hyderabad

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన
Hyderabad, State

Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన

వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క‌ Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథ‌న సదస్సు 2025 జ‌రిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహార...
CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Hyderabad

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Hyderabad : ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస...
భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains
Hyderabad, State

భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains

Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్‌ చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ (Cheralapalli) నుంచి రామనాథపురం (Ramanathapuram) వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈనెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తుందిన పేర్కొంది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం ఈ ప్ర‌త్యేక‌ రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. SCR Special Trains హాల్టింగ్ స్టేష‌న్లు ఙ‌వే.. ఈ ప్ర‌త్యేక‌ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్‌, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజీ, మయిలదుతురై, తిరువూర్‌, తిరుతురైపూండి, అదిరంపట్టణం, పుదుకొట్టై, అ...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025
Hyderabad, State

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025

Telangana Formation Day 2025 | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమ‌వారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌ (secunderabad parade ground) లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది. Telangana Formation Day 2025 Shedule 09:40 గంటలకు సికింద్రాబాద్‌ లోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌కు సిద్ధం 09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు 09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు 09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు. 09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు. 10:00 గంటలకు ము...
error: Content is protected !!