Sarkar Live

Hyderabad

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
State, Hyderabad

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. TPCC నూతన అధ్యక్షుల జాబితా : ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav) ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna) భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna) భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy) హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy) హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah) జగిత్యాల: గాజెంగి నందయ...
IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
State, Hyderabad

IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద...
Group-II నియామకాల్లో కీల‌క మలుపు
State, Hyderabad

Group-II నియామకాల్లో కీల‌క మలుపు

Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మ‌ధ్య‌ తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది. అస‌లు వివాదం ఏమిటంటే… గ్రూప్–II నియామకాల ప్రక్రియ‌లో TGPSC పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చార‌ని వారి ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండ‌టంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది. టాంపరింగ్ చేసిన OMR షీట్‌లే అసలు వి...
Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్
Hyderabad

Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌ల షెడ్యూల్ (schedule)ను ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. Local body election : స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌ శుక్రవారం జరిగిన విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఘాటుగానే స్పందించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local body election) ఇంకా ఆల‌స్యం చేయొద్ద‌ని ప్రభుత్వం (state government), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇలాగే నిరవధికంగా వాయిదా వేస్తూ కాల‌యాప‌న చేస్తే చ‌ట్టం అనుమతి ఇవ్వబోదని పేర్కొంది. 6 నెలల్లో తప్పనిసరి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో హైక...
Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..
State, Hyderabad

Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..

Jubilee Hills ByElection Results Congress Victory | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌ విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన 24,658 ఓట్ల మెజార్టీ సాధించి జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రారంభమై కౌంటింగ్ మొత్తం ముగిసే వరకు కొనసాగింది. ఏ ఒక్క దశలో కూడా ప్రత్యర్థులు నవీన్ యాదవ్‌ను అందుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు ప‌డ్డాయి. చివరికి నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ముందంజలో నిలిచి, తన ప్రత్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాధించిన 74,259 ఓట్లపై భారీ ఆధిక్యం నెలకొల్పారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. డివిజన్‌వారీగ...
error: Content is protected !!