Sarkar Live

Hyderabad

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
State, Hyderabad

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న‌వారిని వెంట‌నే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన...
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services
State, Hyderabad

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services

Charlapalli RTC Bus Services : హైదరాబాద్‌: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది. ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి తాము కోరుకున్న రైళ్లను సులభంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. Charlapalli RTC Bus Services : ప్లాట్‌ఫాం నంబర్‌ 1 నుంచి సర్వీసులు 250 సి (చర్లపల్లి–సికింద్రాబాద్‌): వయా హెచ్‌సీఎల్‌, మల్లాపూర్‌, హబ్సిగూడ. స్టేషన్‌ నుంచి: ఉద‌యం 4.20 – రా. 11.05 స్టేషన్ వైపు: ఉద‌యం. 4.25 – రా. 11.30 250/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌.స్టేషన...
Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్
State, Hyderabad

Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

Colleges Bandh September 15 : పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) , స్కాలర్‌షిప్స్‌ (Scholarships,) వెంటనే విడుదల చేయాలని కొన్ని రోజులుగా విద్యార్థులు, ఇటు ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాల‌తో పాటు ప‌లు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అనేక విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించ‌డం లేదు. దీంతో ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాలు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి అన్ని కాలేజీల‌ను నిర‌వ‌ధికంగా బంద్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేర‌కు రాష్ట్ర...
ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్  – Indiramma Housing Scheme
State, Hyderabad

ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ – Indiramma Housing Scheme

Indiramma Housing Scheme : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ (Indiramma Housing Scheme Toll Free: 1800 599 5991)ను ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలు నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. కాల్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం త‌ర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి , ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగింంది. హలో నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను… మీరు ఎక్క‌డినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి ? చెప్పండి.ఫోన్ చేసిన వ్య‌క్తి :- సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం .. బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తి అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు…మంత్రి :- బేస్‌మెంట్ పూర్త‌యి ఎన్నిర...
తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line
Hyderabad, State

తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line

Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సా...
error: Content is protected !!