Sarkar Live

State

Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన  పోలీసులు
State

Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన పోలీసులు

Sircilla Kidnap Case : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ సిరిసిల్ల (Sircilla) జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. వేముల‌వాడ రాజ‌న్న స‌న్న‌ధిలో డిసెంబ‌రు 23న ఓ పాప‌ కిడ్నాప్‌న‌కు గురికాగా పోలీసులు ఎంతో శ్ర‌మ‌కోర్చి కాపాడారు. నిందితులైన ముగ్గురు మ‌హిళ‌ల‌ను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మ‌హ‌జ‌న్ ఈ రోజు మ‌ధ్యాహ్నం మీడియా ఎదుట‌ ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జగిత్యాల జిల్లా కోడిమియాల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగరాపు మధు, లాస్య దంప‌తుల‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాస్య మ‌తిస్థిమితం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె తన భర్తతో వేరుగా ఉంటోంది. ఇటీవ‌ల తన పిల్ల‌ల‌తో కలిసి వేముల‌వాడ (Vemulawada)లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Sri Rajarajeshwara Swamy temple) లాస్య వెళ్లింది. ప‌రిచ‌య‌మైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మ‌హిళ‌లు లాస్య వేముల‌వాడలో ఉండ‌గా మహబూబాబాద్ (Mahabubabad)కు చెందిన శ్రీరామోజి వ...
HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..
State

HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..

HYDRA రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా.. కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు చెరువులు, కుంటను కబ్జాదారుల చెర నుంచి రక్షించింది. వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధి నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప‌నుల‌ను హైడ్రా అధికారులు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మ‌ధ్య‌ ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలో విస్తరించిన‌ అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు ఇక...
Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..
State

Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..

Tirupati temple tragedy : తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ప్ర‌మాద ఘ‌ట‌న వ‌ద్ద ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డీఎస్పీ రమణ్‌కుమార్‌, ఎస్వీ గోసాల డైరెక్టర్‌ డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి సస్పెండ్‌ అయ్యారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.గౌతమి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌లు బదిలీ అయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మహిళను తరలించేందుకు పద్మావతి పార్క్ వద్ద గేట్లను తెరవాలని కోరిన‌పుడు డిఎ...
Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…
State

Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…

Director Shankar : ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియన్ పేరుతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్లో సినిమా అంటే మొదట గుర్తొచ్చే పేరు డైరెక్టర్ శంకర్ (Shankar). ఖర్చుకు వెనకాడకుండా ఎన్ని కోట్లు ఖర్చు అయినా తన సినిమాలోని పాటలను అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోని ఒక పాటలో ప్రపంచంలోనే ఏడు వింతలను చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టించినా అంతకంతకు వసూల్ అయ్యేలా ఈయన సినిమాలు ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఒక సినిమాకు మించి ఇంకో సినిమా భారీ హిట్ కొట్టడంతో అప్పటి బడా హీరోలు శంకర్ డైరెక్షన్ లో చాన్స్ కోసం ఎదురుచూశారు. సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా తీసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఒక శంకర్ కే సాధ్యమైంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈయన మీద నమ్మకంతో ఎన్ని కోట్లు అయినా ...
Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా  కూల్చివేత‌లు
State

Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేత‌లు

Demolitions in Hyderabad | గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు జ‌రుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ (Endowment Department) భూములు అక్ర‌మ‌ణ‌కు గురి కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో కూల్చివేతల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతలు చేప‌డుతున్నారు. . అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్ర‌మ‌ణ‌కు గురైనట్లు రాష్ట్ర‌ దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. భారీగా పోలీసు బందోబ‌స్తు రూ.400 కోట్లు విలువైన‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్ర‌మించిన‌ట్లు పెద్ద ఎత్తున‌ ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కబ్జాదారుల‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన అధికారులు పొక్లెయిన్‌తో అక్రమంగా ...
error: Content is protected !!