Sarkar Live

State

WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు
State

WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు

WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాల‌న్న‌దే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ (AP govt) ముఖ్యోద్దేశం. WhatsApp governance లో ఎన్ని సేవ‌లు? WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161 రకాల సేవలను పొందొచ్చు. దేవదాయ(Endowment Deportment), ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC), రెవెన్యూ, మునిసిపాలిటీ తదితర విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే తేలికగా సేవలను పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రభుత్వానికి నేరుగా సమస్యలను ద‌ర‌ఖాస్తులు, విజ్ఞాప‌ణ‌ల ద్వారా తెలియజేసే వీలుంటుంది. వాటిని అధికారులు...
Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు
State

Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు

Yadagiri Gutta Temple : తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ‌ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి (Yadagiri Gutta) ఆల‌యానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. త్వ‌ర‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో ప్ర‌త్యేక‌ బోర్డు ఏర్పాటుకు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌ మంత్రులు దేవాదాయ‌శాఖ అధికారులతో క‌లిసి స‌మీక్షించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్యమంత్రి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో మాదిరిగానే యాద‌గిరిగుట్ట ల‌క్ష్మిన‌ర‌సింహ స్వామి ఆల‌యం (Yadadri LakshmiNarasimha swami temple ) స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్ర‌తకు ఏమ...
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..
State

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..

Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మ‌ధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు (MLC Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్‌ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడ‌తారు. ఫలితాల‌ను కూడా అదే రోజు విడుద‌ల చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎక్క‌డెక్క‌డంటే.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతోపాటు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్ల‌గొండ‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానుండ‌గా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన...
New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..
State

New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..

New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌక‌ర్యాల‌తో వీటిని స్థాపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్ల‌డించారు. దీనికి ప్ర‌త్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్ర‌దేశాలను ఎంచుకొని అవసరమైన భూముల‌ను కేటాయించేందుకు ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ముందుకొచ్చిన పెట్టుబ‌డిదారులు కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ఐటీ పార్కుల కోసం న‌గర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూముల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్ర‌దేశాల‌నే ఎంచుకుంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Comp...
MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
State

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?

MMTS Trains | విమానాశ్ర‌యం త‌ర‌హాలో అత్యాధునిక హంగుల‌తో అభివృద్ధిచేసిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ (Charlapalli Railway terminal) ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి కొన్ని రైళ్ల‌ను కూడా ప్రారంభించింది ద‌క్షిణ మ‌ధ్ రైల్వే.. ప్ర‌యాణికుల‌తో పోటెత్తుతున్న సికింద్రాబాద్‌(Secunderabad), నాంప‌ల్లి, కాచిగూడ రైళ్లే స్టేష‌న్ల‌పై ఒత్త‌డిని త‌గ్గించేందుకుచ‌ర్ల‌ప‌ల్లి నుంచి మ‌రిన్ని రైళ్ల‌ను న‌డిపించాల‌ని భార‌తీయ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. చర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించ‌నుంది. కానీ ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన స‌మస్య ఎదుర‌వుతోంది. చర్లపల్లికి క‌నెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివ‌ర‌కు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...
error: Content is protected !!