Sarkar Live

State

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line
AndhraPradesh

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line

కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్ మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్ విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా ‌‌– చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...
Rains | పలు జిల్లాలకు  భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..
Hyderabad, State

Rains | పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..

Telangana Rains | తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన‌లు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక స‌మాచారం అందించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. బుధ‌వారం నుంచి శనివారం వ‌ర‌కు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert)జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని పేర్కొంది. అలాగే, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబా...
ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..
State, Hyderabad

TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..

ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా కార్నియాల త‌ర‌లింపు స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే 'నెట్‌వ‌ర్క్ టు సైట్' పేరుతో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి (Sarojini Devi Eye Hospital) తో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒప్పంద ప‌త్రాల‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్.. ఆ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్...
Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం  –
State, Hyderabad

Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం –

Telangana Dasara Holidays 2025 | తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం దసరా సెలవుల ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? అని చాలా విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దసరా సెలవులకు (Dasara Holidays 2025) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే… 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే , జూనియర్ కాలేజ్‌లకు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు అంటే… 8 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభ‌మ‌వుతుండ‌గా ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మరసుటి రోజు (అక్టోబర్ 5) ఆదివారం మళ్లీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల క...
error: Content is protected !!