Sarkar Live

State

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్‌.. : kalvakuntla kavitha
State

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్‌.. : kalvakuntla kavitha

కేసీఆర్ దేవుడ‌ని,కానీ ఆయ‌న‌చుట్టూ దెయ్యాలున్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత (kalvakuntla kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మ‌ని అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని క‌విత పేర్కొన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల కార‌ణంగానే బయటకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్‌కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానన్నారు. పాజిటివ్, నెగటివ్ అంశాల‌పై త‌ర‌చుగా లేఖ‌లు రాస్తుంటానని క‌ల్వ‌కుంట్ల చెప్పారు. దాన్ని ఎవరూ బ‌హిర్గ‌తం చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాల్సి ఉంద‌న్నారు. నా లేఖను ...
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II
State, Hyderabad

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II

Hyd Metro Phase II : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-II (బి) కారిడార్‌లైన JBS - మేడ్చల్, JBS - షామీర్‌పేట్, విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPRలు) పూర్తిగా సిద్ధమ‌యయ్యాయి. కొత్త డీపీఆర్ లు మే 8న హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఆమోదించిందని మెట్రో రైలు అధికారులు తాజాగా ధృవీకరించారు. ప్రతిపాదిత JBS-షామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 1.65 కి.మీ అండ‌ర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా ఉంది. డీపీఆర్‌లు ప్రస్తుతం ప్రభుత్వ సమీక్షలో ఉన్నాయని HAML మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందే వరకు కొన్ని వివరాలు గోప్యంగా ఉండాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ల (Hyd Metro Phase II DPRs) ను సమగ్ర...
ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19
State, AndhraPradesh

ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో COVID-19 ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి బ‌హిరంగ‌ సమావేశాలను నిలిపివేయాలని ప్రజలను కోరింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు, ఇందులో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వ‌చ్చిన‌పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం వంటివి చేయాల‌ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా సరిగా గాలి లేని ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని అభ్యర్థించింది. అంతకుముందు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ...
త్వరలో 5000 మంది సర్వేయర్ల నియామకం – Surveyor Jobs in Telangana
career, State

త్వరలో 5000 మంది సర్వేయర్ల నియామకం – Surveyor Jobs in Telangana

Surveyor Jobs in Telangana | రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతిత్వరలో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గురువారం వెల్లడించారు. తొలివిడ‌త‌లో 5000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియమించునున్నామని ఆయన తెలిపారు. న‌క్షా లేని గ్రామాలు, లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణపై గురువారం మంత్రి పొంగులేటి అధికారుల‌తో స‌మీక్ష సమావేశం నిర్వహించారు. Surveyor : 26 నుంచి రెండు నెలలపాటు శిక్షణ కొత్త సర్వేయర్ల (Surveyor )కు ఈనెల 26న సోమవారం నుంచి రెండు నెలల పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్ష‌ణ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ద‌ర‌ఖాస్తుదారులు సోమ‌వారం వారివారి జిల్లా స‌ర్వే అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని మంత్రి సూచించారు. మంత్రి పొంగులేటి చెప్పిన వివరాలను బట్టి శిక్ష‌ణ పూర్తి చేసుకున్న సర్...
Rain : వచ్చే ఐదు రోజలు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State

Rain : వచ్చే ఐదు రోజలు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain | రాష్ట్రంలో రానున్నఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. తర్వాత రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతందని పేర్కొంది. ఈక్రమంలో రాబోయే రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని.. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్నాటకలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. కాగా గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రేపు పలు జిల్లో వర్షాలు ఈనెల 23న శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల...
error: Content is protected !!