
Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు. 16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన…