Sarkar Live

State

Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు
State

Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు

Gruha Jyothi scheme: గృహ జ్యోతి పథకం (Gruha Jyothi scheme) కింద వినియోగదారులకు ఉచిత విద్యుత్ (free electricity) అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.156.56 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నిధుల‌తో అర్హులైన వారి గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. జీవో 10 ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం రూ.1,612.12 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో భాగంగా మార్చి నెల ఖర్చుల కోసం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సహా ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన వినియోగదారులకు (domestic consumers) విద్యుత్ బిల్లులపై పూర్తిగా మాఫీ చేయనున్నాయి. Gruha Jyothi scheme : నిధుల కేటాయింపులు ఇలా.. TGSPDCL(Telangana State Southern Power Distribution Company Limited) సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ప్రభుత్వం నుంచి ...
Ghatkesar | ఘట్ కేసర్ రైల్వే నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
State

Ghatkesar | ఘట్ కేసర్ రైల్వే నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

Ghatkesar Railway Bridge : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్‌కేసర్‌ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయి పనులు పెండింగ్ లో పడిపోవడంతో మల్లా రెడ్డి సూచన మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.50లక్షలను మంజూరు చేశారు. దీంతో ఘట్‌కేసర్‌ జేఏసీ, మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఘట్ కేసర్ ( Ghatkesar ) రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డినికి కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మల్లారెడ్డి కలిసి సమస్యను వివరించారు. దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. రూ.50 లక్షలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ని...
Supreme court : తెలంగాణ స్పీక‌ర్ తీరుపై సుప్రీం సీరియ‌స్‌.. ఎందుకంటే..
State

Supreme court : తెలంగాణ స్పీక‌ర్ తీరుపై సుప్రీం సీరియ‌స్‌.. ఎందుకంటే..

Supreme court : తెలంగాణ స్పీకర్ (Telangana Assembly Speaker) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి కాంగ్రెస్ (ruling Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై (BRS MLAs’ disqualification) నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నార‌ని ప్రశ్నించింది. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఇటీవ‌ల సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా ఈ కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం స్పీక‌ర్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ కేసును వచ్చే బుధవారం విచారణకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలు బేఖాత‌రు : బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy) తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమా సుందరం వాదిస్తూ 2024 సెప...
Actress attacked | బాలీవుడ్ నటిపై దాడి.. హైద‌రాబాద్‌లో కలకలం
State

Actress attacked | బాలీవుడ్ నటిపై దాడి.. హైద‌రాబాద్‌లో కలకలం

Actress attacked : ఓ బాలీవుడ్ నటి (Bollywood actress) హైద‌రాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్ గదిలో దాడికి (attacked) గురైంది. ఒక షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వ‌చ్చిన ఆమెపై గుర్తుతెలియ‌ని దుండ‌గులు దాడి చేసిన న‌గ‌దు, విలువైన ఆభ‌ర‌ణాలు దోచుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూడ‌గా బాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ వ్యక్తులకు సరైన భద్రత లేకపోతే సాధారణ ప్రజల ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. శారీర‌కంగా హింసించి దోపిడీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు హోటల్ గది (hotel room) లోకి అక్రమంగా ప్రవేశించి నటిపై దాడి చేశారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. న‌టిపై వీరు దాడి చేసి ఆమె వద్ద ఉన్న నగదు, విలువైన ఆభరణాలను దోచుకుని పారిపోయారు. దుండగ...
AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం
State

AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం

AP Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.) ఉద్యోగుల (Employees)కు పండుగ వంటి శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ముఖ్యంగా జీపీఎఫ్ (GPF), జీఎల్‌ఐ (GLI) బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు. ఉద్యోగులకు భారీ ఊరట రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన నిర్ణయంతో భారీ ఊరట లభించింది. ఈ ఫండ్స్ విడుదలకు ఆయన శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,200 కోట్లు అనుసరించి ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాలని ఆదేశించ...
error: Content is protected !!