Sarkar Live

State

Urinates on ATM | ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న.. హైద‌రాబాద్‌లో విచిత్ర ఘ‌ట‌న‌
State

Urinates on ATM | ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న.. హైద‌రాబాద్‌లో విచిత్ర ఘ‌ట‌న‌

Urinates on ATM | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్ర‌బుద్దుడు డ‌బ్బులు డ్రా చేశాక అదే ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న చేశాడు (Urinates on ATM). ఈ ఘ‌ట‌న మార్చి 10న చోటుచేసుకోగా ఆల‌స్యంగా ఈరోజు వెలుగులోకి వ‌చ్చింది. Urinates on ATM : సంఘటన ఎలా జరిగింది? ఆ రోజు సాయంత్రం ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి తన ఖాతా నుంచి నగదు డ్రా చేశాడు. ఆ త‌ర్వాత అత‌డు ఏటీఎం మిషిన్‌పై మూత్ర విసర్జన చేశాడు. దీనివల్ల మిషిన్‌లోని సెన్సార్ దెబ్బతింది. బ్యాంక్ సిబ్బంది రోజువారీ తనిఖీలు నిర్వహించినప్పుడు మిషిన్ సరిగ్గా పనిచేయకపోవడం గమనించారు. మిషిన్ సెన్సార్ ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు పరిశీలింగా, దాని పైభాగంలో మూత్రం వాసన వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌(CCT...
Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Electricity Tariff in Telangana | హైదరాబాద్: వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి పెరుగుతున్నప్పటికీ, 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్సరంలో విద్యుత్ చార్జీల‌ను పెంచేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ERC) చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ ఇంధన కార్యదర్శి ఎస్. ప్రియదర్శిని హాజ‌ర‌య్యారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ సంస్థలకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. Electricity Tariff : ఆర్థిక మద్దతు కొనసాగిస్తాం.. ఏ కేటగిరీకీ విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Tariff ) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి...
Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..
State

Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..

Telangana’s vehicle : తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య (registered vehicles) 1.72 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు కాగా సగటున ప్రతి ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ (State Transport Department) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఈ సంఖ్య వృద్ధి చెందడంలో నగరాల విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుదల కీలక కారణాలుగా పేర్కొంది. ఏయే వాహ‌నాలు ఎన్నెన్ని? తెలంగాణ వ్య‌ప్తంగా ఉన్న‌ వాహ‌నాల్లో అత్య‌ధికంగా మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇవి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కార్లు, క్యాబ్‌లు 20 శాతం ఉండగా, మిగిలిన 10 శాతంలో ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాహనాలను విభజిస్తే, 1.2 కోట్ల మోటార్‌సైకిళ్లు, 23.3 లక్షల కా...
Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..
State

Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..

Betting Apps : ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరు సోషల్ మీడియా వేదికగా పాప్అప్ ప్రకటనల ద్వారా బెట్టింగ్ యాప్స్ (betting apps)ను ప్రచారం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ (Miyapur)కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు అయింది. గేమింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు బెట్టింగ్, జూదం, కాసినో యాప్స్‌లో యువ‌త డ‌బ్బులు పెట్ట‌డాన్ని ఈ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ప్రోత్స‌హిస్తున్నార‌ని (promoting) ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు 318(4), 112 రీడ్ విత్ 49 బీఎన్‌ఎస్, తెలంగాణ గేమింగ్ చట్టం కింద సెక్షన్ 3, 3(ఎ), 4, ఐటీ చట్టం సెక్షన్ (డీ) ప్ర...
Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం
State

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో మరో ముంద‌డుగు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాన‌ని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన ...
error: Content is protected !!