Sarkar Live

State

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..
State

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..

Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్ర‌త మ‌ధ్య అడవి ప్రాంతంలో వాహ‌నాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. Traffic jam : చెక్‌పోస్టు వ‌ద్ద టూల్ వ‌సూలో ఆల‌స్యం మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావ‌డం వ‌ల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ ర‌ద్దీ ఏర్ప‌డింది. టోల్ వ‌సూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయా...
Medaram | మేడారంలో పెద్ద పులి..  వణికిపోతున్న జనం
State

Medaram | మేడారంలో పెద్ద పులి.. వణికిపోతున్న జనం

Tiger Spotted in Medaram : తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu district) ప్రజలను మరోసారి పెద్దపులి (tiger) సంచారం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాడ్వాయి మండ‌లం మేడారం, బ‌య్య‌క్క‌పేట‌ పరిసర అటవీ ప్రాంతాల్లో (forest areas) పెద్దపులి పాదముద్రలు (Footprints) కనిపించడం జిల్లా వాసుల్లో ఆందోళనకు దారితీసింది. అటవీ శాఖ అధికారులు (Forest department officials) పులి పాదముద్రలను గుర్తించారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంటున్నారు. Medaram : ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు మేడారం, బయ్యక్కపేట (Medaram and Bayyakkapeta) అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు క‌నిపించిన నేప‌థ్యంలో ఫారెస్టు అధికారులు ఈ అంశాన్ని లోతుగా ప‌రిశీలిస్తున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ‌పూర్ మండ‌లం (Mahadevpur Mandal)లోని గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపిన త‌ర్వాత పులి మేడారం వైపు కదిలినట్టు అంచ...
HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి
State

HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి

Spotted deer in HCU : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (HCU) క్యాంపస్‌లో శనివారం మరో మచ్చల జింక (Spotted deer) చనిపోయింది. కుక్కలు వెంబడించడంతో సరస్సులో పడి జింక చనిపోయిందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ, విశ్వవిద్యాలయ భద్రతా అధికారులతో పాటు విద్యార్థులు జింకను బయటకు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూమిలో కొంత భాగంలో చెట్లు తొలగించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో నాలుగు జింకలు మరణించాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మచ్చల జింకలు, ఇతర జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే, శుక్రవారం రాత్రి క్యాంపస్‌లో షెడ్యూల్ 1 సిరీస్‌లోని భారీ ఇండియన్ రాక్ పైథాన్ కనిపించింది. HCU పరిశోధకులు, ABVP అధ్యక్షుడు కె. బాల కృష్ణ మాట్లాడుతూ.. "క్యాంపస్‌లో వన్యప్రాణులు లేవని చెప్పుకునే నాయకులు దీనిని చూడాలని, ....
State

Vanajeevi Ramaiah | వ‌నజీవి రామయ్య ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన రామ‌య్య మృతి చెంద‌డం తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది. ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ కోసం… ఖమ్మం రూరల్ మండలం (Khammam Rural Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య (88) తన జీవితాన్ని పూర్తిగా పచ్చదనానికి అంకితం చేశారు. ప్రకృతి రక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకొని, వృక్షాల పెంపకమే తన ధర్మంగా స్వీకరించిన ఆయనను తెలుగు ప్రజలు ‘చెట్ల రామయ్య’ అని ప్రేమతో పిలిచేవారు. వ‌న సంప‌ద‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న ప‌రిత‌పించేవారు. ప్ర‌తి చెట్టుకూ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నుకొనేవారు. స్వ‌యంగా మొక్క‌ల‌ను విరివిగా నాటి (planted), వాటిని సంర‌క్షించ‌డ‌మే కాకుండా దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌...
Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్
State

Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్

Teacher Beats Students : ముగ్గురు చిన్నారుల‌పై ఓ టీచ‌ర్ (School teacher) త‌న దాష్టీకాన్ని ప్ర‌ద‌ర్శించింది. హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని (not doing homework) చెప్పుతో చిత‌క‌బాదింది. ఈ దారుణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లోని శ్రీ‌ సత్యసాయి జిల్లా (Satya Sai district) ధర్మవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ చిన్నారుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. Teacher beats students : స్కూల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ ఎప్ప‌టిలాగే స్కూల్‌కు వెళ్లిన రెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను టీచ‌ర్ అనిత (Teacher Anitha) హోం వ‌ర్క్ చేశారా? అని అడిగింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు చేయ‌లేద‌ని చెప్ప‌డంతో ఆమె ఒక్క‌సారిగా ఆగ్ర‌హానికి గురైంది. త‌న కాలి చెప్పుతో ఆ చిన్నారుల‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొన్ని నిమిషాల‌పాటు కొట్టింది. దీంతో ఆ...
error: Content is protected !!