Sarkar Live

Saraswathi Pushkaralu 2025

సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025

కాళేశ్వరం పుష్కరాల్లో ఆకట్టుకుంటున్న టెంట్ సిటీ Saraswathi Pushkaralu 2025 | సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం (Kaleshwaram) లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కొన్ని నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) మార్గనిర్దేశంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్లకు…

Read More
Miss World 2025

Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు

Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు. 16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన…

Read More
Telangana power

Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్

Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.శుక్రవారం, మే 16న ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు విద్యుత్ శాఖ ఈ విషయం…

Read More
IRCTC New Rules in Tatkal Ticket Issue

SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..

SCR | వేస‌వి సెలవుల్లో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేరకు చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli) – విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam) మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మే 17న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి నుంచి విశాఖ‌ప‌ట్నంకు(07441) రైలు బ‌య‌ల్దేర‌నుంది. మే 18న రాత్రి 11 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి చ‌ర్ల‌ప‌ల్లికి(07442) రైలు బ‌య‌ల్దేర‌నుంది. ఈ ప్ర‌త్యేక…

Read More
Hyd Metro

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..

Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ…

Read More
error: Content is protected !!